నటుడిగా, నిర్మాతగా అభిమానులను మెప్పించిన వారిలో పద్మశ్రీ మోహన్ బాబు ఒకరు. ఆయన ఇప్పటి వరకు దాదాపు 500 సినిమాలకు పైగా నటించాడు. అలాగే ఆయన దాదాపు 58 సినిమాలను లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించాడు. నటుడిగా మీరు మంచి ఫామ్ లో ఉండగా ఎందుకు నిర్మాతగా మారారు అని అడిగినప్పుడు ఆయన మాట్లాడుతూ ” ఎన్ టి ఆర్ స్పూర్తితోనే నేను నిర్మాతగా మారాను . ఆయన ఒక సారి నాతో నీవు నిర్మాతగా మారితే నీ సినిమాలను నువ్వే నీకు నచ్చిన విదంగా తీసుకోవచ్చు. నీకు నచ్చిన స్క్రిప్ట్ ని నువ్వే సినిమాగా తీయవచ్చు అని అన్నాడు. అలాగే నేను నిర్మాతగా సినిమా తీసేటప్పుడు ఎప్పుడు కూడా జయాపజయాల గురించి ఆలోచించాను’ అని అన్నాడు. ప్రస్తుతం మోహన్ బాబు ‘పాండవులు పాండవులు తుమ్మెద’ సినిమాని నిర్మిస్తూ నటిస్తున్నాడు. శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మల్టీ స్టారర్ సినిమాలో మంచు మోహన్ బాబు, విష్ణు మంచు, మనోజ్ మంచు, రవీన టాండన్, హసిక , ప్రణిత సుభాష్, వరుణ్ సందేశ్, తనిష్ లు నటిన్స్తున్నారు.
“ఎన్ టి ఆర్ స్పూర్తితోనే నేను నిర్మాతగా మారాను” మోహన్ బాబు
“ఎన్ టి ఆర్ స్పూర్తితోనే నేను నిర్మాతగా మారాను” మోహన్ బాబు
Published on Nov 17, 2013 3:00 PM IST
సంబంధిత సమాచారం
- ‘ఓజి’.. రెబల్ సర్ప్రైజ్ నిజమేనా?
- భారీ స్టంట్స్ ప్రాక్టీస్ చేస్తున్న సూర్య !
- ప్రభాస్ ‘స్పిరిట్’లో మరో సీనియర్ హీరో ?
- మాఫియా నేపథ్యంలో ‘బాలయ్య’ సినిమా
- మారుతి కథతో సాయి తేజ్ సినిమా !
- ‘అఖండ 2’ స్పెషల్ సాంగ్ పై కొత్త అప్ డేట్ !
- స్పెషల్ రోల్ ను డిజైన్ చేసిన రాజమౌళి ?
- ‘బన్నీ – అట్లీ’ సినిమా పై క్రేజీ న్యూస్ !
- ‘లెనిన్’ కోసం అఖిల్ యాస పై కసరత్తులు !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: విజయ్ ఆంటోనీ ‘భద్రకాళి’ – అక్కడక్కడా ఆకట్టుకునే పొలిటికల్ డ్రామా
- సమీక్ష : జాలీ ఎల్ ఎల్ బి 3 – కొంతమేర మెప్పించే కోర్టు డ్రామా
- ‘ఓజి’ గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ పై క్రేజీ న్యూస్
- క్రేజీ.. ‘కాంతార 1’ కోసం దేవా.. వరదరాజ మన్నార్
- ‘ఓజి’ నుంచి ఊహించని అవతార్ లో సలార్ నటి
- ఫోటో మూమెంట్: తన ఫేవరెట్ ఫ్యామిలీ పిక్ షేర్ చేసుకున్న అల్లు అర్జున్ భార్య
- చివరి అంకానికి చేరుకున్న యశ్ ‘టాక్సిక్’
- ‘ఓజి’ బ్రేకీవెన్ టార్గెట్ ఇంత మొత్తం.. జస్ట్ టాక్ చాలు