సెప్టెంబర్ 1 నుండి నవదీప్ “బాద్షా” చిత్రీకరణలో పాల్గొననున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం బ్యాంకాక్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది ఈ చిత్రంలో విలన్ పాత్రలో నవదీప్ కనపడనున్నాడని గతంలోనే మేము చెప్పాము. ప్రస్తుతం ఈ చిత్రంలో కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం నవదీప్ బ్యాంకాక్ వెళుతున్నారు. ఈ షెడ్యూల్ సెప్టెంబర్ 25 వరకు బ్యాంకాక్లో జరుగుతుంది. ఈ నెలలోనే మొదలయిన “వసూల్ రాజ” చిత్రీకరణలో గత కొద్ది రోజులుగా నవదీప్ పాల్గొంటున్నారు. ఆ చిత్ర మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న తరువాత నవదీప్ బాద్షా చిత్రీకరణలో పాల్గొంటారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గణేష్ బాబు నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ మరియు కాజల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గోపి మోహన్ మరియు కోన వెంకట్ స్క్రిప్ట్ అందించిన ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించారు. త్వరలో ఫస్ట్ లుక్ విడుదల చేసుకోబోతున్న ఈ చిత్రం 2013 జనవరి 11న విడుదల కానుంది.
బ్యాంకాక్లో బాద్షా టీంతో చేరనున్న నవదీప్
బ్యాంకాక్లో బాద్షా టీంతో చేరనున్న నవదీప్
Published on Aug 30, 2012 7:15 PM IST
సంబంధిత సమాచారం
- ‘మిరాయ్’ ట్రైలర్కు టైమ్ ఫిక్స్.. ఎపిక్ వరల్డ్ పరిచయం అప్పుడే..!
- ‘పెద్ది’ పై లేటెస్ట్ అప్డేట్!
- సమీక్ష: ‘సుందరకాండ’ – ఆకట్టుకునే రోమ్ కామ్ డ్రామా
- ‘మన శంకర వరప్రసాద్ గారు’.. కొత్త పోస్టర్ తో అదరగొట్టారు!
- ‘ఓజి’ నుంచి సువ్వి సువ్వి సాంగ్.. థమన్ నుంచి బ్యూటిఫుల్ బ్యాంగర్
- ఓటీటీలో పుష్ప 2 ని మించి ‘దేవర’?
- ‘ఓజి’ నెక్స్ట్ ట్రీట్ కోసం అంతా వెయిటింగ్!
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘కింగ్డమ్’
- 2025 ఓవర్సీస్ మార్కెట్ లో ‘కూలీ’ లీడ్ లో ఉందా?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- ఓటీటీలో పుష్ప 2 ని మించి ‘దేవర’?
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- వీడియో : OG – సువ్వి సువ్వి లిరికల్ వీడియో (పవన్ కళ్యాణ్, సుజీత్)
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?
- తారక్ నెక్స్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ కి బ్రేక్?
- టీజర్ టాక్: ఈసారి ‘బాహుబలి’ ట్రీట్ అంతకు మించి.. ఈ వెర్షన్ లలో కూడా విడుదల!