క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ మరియు నాని కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం చిత్రీకరణ చివరిదశకు చేరుకుంది. ఇప్పటి వరకూ 80% చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ‘పైసా’ అనేది వర్కింగ్ టైటిల్. ఇంకో 20 -25 రోజుల్లో ఈ చిత్ర చిత్రీకరణ పూర్తి చెయ్యాలనే దిశగా చిత్రీకరణ జరుగుతోంది. మలయాళీ భామ కాథెరిన్ థెరీస ఈ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమవుతున్నారు. చాలా సింపుల్ గా స్టార్ట్ చేసి సైలెంట్ గా చిత్రీకరణ పూర్తి చేస్తున్న కృష్ణ వంశీ ఈ చిత్రంతో బాక్స్ ఆఫీసు దగ్గర హిట్ కొట్టాలని చూస్తున్నారు. రాజకీయ అంశాలు కలగలిపిన ఈ కామెడీ ఎంటర్టైనర్ చిత్రాన్ని రమేష్ పుప్పాల నిర్మిస్తున్నారు. చరణ్ రాజ్ ఈ చిత్రంలో విలన్ పాత్ర పోషిస్తున్నారు.
చివరి దశకు చేరుకున్న నాని – కృష్ణ వంశీ మూవీ
చివరి దశకు చేరుకున్న నాని – కృష్ణ వంశీ మూవీ
Published on Aug 16, 2012 5:53 PM IST
సంబంధిత సమాచారం
- ఓటిటి పార్ట్నర్ ని లాక్ చేసుకున్న ‘మిరాయ్’
- ‘ఓజి’ అసలు ఆట రేపటి నుంచి!
- అనుష్క ఫ్యాన్స్ కి డిజప్పాయింటింగ్ న్యూస్!
- ‘ఓజి’ మేకర్స్ స్ట్రాటజీ.. ఒక రకంగా మంచిదే!?
- టీజర్ టాక్: ఈసారి ‘బాహుబలి’ ట్రీట్ అంతకు మించి.. ఈ వెర్షన్ లలో కూడా విడుదల!
- ‘ఓజి’ డే 1 వసూళ్లపై ఇప్పుడు నుంచే అంచనాలు!
- ‘టాక్సిక్’ కోసం ఇలా కూడా మారిన యష్?
- వివి వినాయక్ రీఎంట్రీ.. ఆ హీరో కోసం మాస్ సబ్జెక్ట్ తో ఆల్ సెట్?
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!