యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటూ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటూ ఏప్రిల్ 19న విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమాలో యాక్షన్, సెంటిమెంట్, కామెడీకి పెద్ద పీఠ వేసారు. యూనిట్ వర్గాల సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం చిత్ర రెండవ భాగంలో ఎన్టీఆర్, అలీ, కార్తీక మధ్య వచ్చే సన్నివేశాలు బాగా నవ్విస్తాయని చెబుతున్నారు. కార్తీక రెండవ హీరొయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో త్రిషా మెయిన్ హీరొయిన్ గా నటిస్తుంది. బోయపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అలెగ్జాన్డర్ వల్లభ నిర్మాత.
దమ్ము సెకండ్ హాఫ్ కామెడీ బాగా నవ్విస్తుంది
దమ్ము సెకండ్ హాఫ్ కామెడీ బాగా నవ్విస్తుంది
Published on Mar 9, 2012 7:59 PM IST
సంబంధిత సమాచారం
- ఆ సినిమాలో పూజా ఔట్.. శ్రుతి ఇన్.. నిజమేనా..?
- వెయ్యి కోట్ల కల.. సగం కూడా సాధించని కూలీ
- భవిష్యత్ కెప్టెన్లపై బీసీసీఐ దృష్టి: టీమిండియా కొత్త నాయకులు వీరేనా?
- పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ‘ఆత్మ కథ’ చిత్రం
- సినీ కార్మికులు, నిర్మాతల చర్చలు సక్సెస్.. ఇక షూటింగ్స్ షురూ..!
- అనుష్క ‘ఘాటి’లో అడుగు పెడుతున్న హీరో తల్లి.. ఎవరంటే..?
- చిరు-బాబీ నెక్స్ట్ ప్రాజెక్ట్.. గుడ్ న్యూస్ వచ్చేది ఎప్పుడంటే..?
- ‘విశ్వంభర’ హిందీ రైట్స్ను దక్కించుకున్నది వీరే..!
- మహేష్-రాజమౌళి సినిమా కోసం అవతార్ డైరెక్టర్.. ఫస్ట్ లుక్తోనే రికార్డులు పటాపంచలు
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఈసారి చిరు కోసం ‘డాకు మహారాజ్’ దర్శకుడు పర్ఫెక్ట్ ప్లానింగ్?
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- వీడియో: విశ్వంభర – మెగా బ్లాస్ట్ టీజర్ అనౌన్సమెంట్ (చిరంజీవి, త్రిష)
- చిరు, అనీల్ రావిపూడి ప్రాజెక్ట్ నుంచి కూడా సాలిడ్ ట్రీట్ రెడీ!
- ఆ హీరో సినిమా మళ్లీ వాయిదా పడుతోందా..?
- ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజ్ డేట్ వచ్చేసింది!
- అడివి శేష్ ‘డకాయిట్’కు భారీ పోటీ తప్పదా..?
- వీడియో : విశ్వంభర – మెగా బ్లాస్ట్ గ్లింప్స్ (చిరంజీవి, త్రిష)