సోలో చిత్ర దర్శకుడు పరుశురాం మాస్ మహారాజ రవితేజ తో చిత్రం చెయ్యబోతున్నారు. పూరి జగన్నాథ్ తో చేస్తున్న చిత్రం పూర్తవ్వగానే రవితేజ ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొంటారు. జూన్ నుండి ఈ చిత్ర చిత్రీకరణ ఉండవచ్చని అంటున్నారు. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ మీద అశ్విని దత్ నిర్మిస్తున్నారు. ఒక ప్రముఖ కథానాయికను ఈ చిత్రం లో కథానాయిక పాత్ర కోసం సంప్రదించినట్టు సమాచారం, గతం లో రవి తేజ పరుశురాం తో కలిసి “ఆంజనేయులు” చిత్రం చేశారు. ఈ చిత్ర అధికారిక విషయాలు త్వరలో ప్రకటిస్తారు.
జూన్ లో మొదలు కానున్న రవితేజ-పరుశురాం చిత్రం
జూన్ లో మొదలు కానున్న రవితేజ-పరుశురాం చిత్రం
Published on Feb 23, 2012 6:52 PM IST
సంబంధిత సమాచారం
- భవిష్యత్ కెప్టెన్లపై బీసీసీఐ దృష్టి: టీమిండియా కొత్త నాయకులు వీరేనా?
- పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ‘ఆత్మ కథ’ చిత్రం
- సినీ కార్మికులు, నిర్మాతల చర్చలు సక్సెస్.. ఇక షూటింగ్స్ షురూ..!
- అనుష్క ‘ఘాటి’లో అడుగు పెడుతున్న హీరో తల్లి.. ఎవరంటే..?
- చిరు-బాబీ నెక్స్ట్ ప్రాజెక్ట్.. గుడ్ న్యూస్ వచ్చేది ఎప్పుడంటే..?
- ‘విశ్వంభర’ హిందీ రైట్స్ను దక్కించుకున్నది వీరే..!
- మహేష్-రాజమౌళి సినిమా కోసం అవతార్ డైరెక్టర్.. ఫస్ట్ లుక్తోనే రికార్డులు పటాపంచలు
- వార్ 2 ఎఫెక్ట్ : ఆలియా ‘ఆల్ఫా’కు రిపేర్లు..?
- పోల్ : విశ్వంభర మెగా బ్లాస్ట్ గ్లింప్స్పై మీ అభిప్రాయం..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఈసారి చిరు కోసం ‘డాకు మహారాజ్’ దర్శకుడు పర్ఫెక్ట్ ప్లానింగ్?
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- వీడియో: విశ్వంభర – మెగా బ్లాస్ట్ టీజర్ అనౌన్సమెంట్ (చిరంజీవి, త్రిష)
- చిరు, అనీల్ రావిపూడి ప్రాజెక్ట్ నుంచి కూడా సాలిడ్ ట్రీట్ రెడీ!
- ఆ హీరో సినిమా మళ్లీ వాయిదా పడుతోందా..?
- ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజ్ డేట్ వచ్చేసింది!
- అడివి శేష్ ‘డకాయిట్’కు భారీ పోటీ తప్పదా..?
- వీడియో : విశ్వంభర – మెగా బ్లాస్ట్ గ్లింప్స్ (చిరంజీవి, త్రిష)