ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం ఇటీవలే ‘ఈ రోజుల్లో’ చిత్రానికి దర్శకత్వం వహించిన మారుతీ మరియు చాలా రోజుల తరువాత ‘ఇష్క్’ సినిమాతో విజయాన్ని అందుకున్న నితిన్ కలిసి పనిచేయబోతున్నారు. ఇష్క్ విజయం తరువాత రెండు ప్రాజెక్టులు అంగీకరించిన నితిన్ వాటితో పాటు మారుతీ డైరెక్షన్లో చేయడానికి కూడా అంగీకరించినట్లు సమాచారం. అందులో ఒకటి నందిని రెడ్డితో కాగా మరొకటి సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్లో నటించనున్నాడు. మారుతీ డైరెక్షన్లో నటించనున్న ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మించబోతున్నాడు. ఈ చిత్రానికి సంభందించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా తెలియజేయనున్నారు.
నితిన్ సినిమాని డైరెక్ట్ చేయబోతున్న మారుతీ?
నితిన్ సినిమాని డైరెక్ట్ చేయబోతున్న మారుతీ?
Published on Mar 25, 2012 8:40 PM IST
సంబంధిత సమాచారం
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన రీసెంట్ విలేజ్ హారర్ డ్రామా!
- ‘జైలర్ 2’ పై లేటెస్ట్ అప్డేట్!
- మెగాస్టార్ సర్ప్రైజ్.. ‘విశ్వంభర’ టీజర్ బ్లాస్ట్ కి సమయం ఖరారు!
- స్లో డౌన్ అయ్యిన ‘వార్ 2’
- మెగాస్టార్ కి కొత్త టీమ్.. ఈ బర్త్ డే నుంచే
- ‘కూలీ’ని ఖూనీ చేసింది ఆయనేనా..?
- తోపు హీరోలతో బిజీగా ఉన్న ఏకైక హీరోయిన్..!
- పాజిటివ్ రెస్పాన్స్తో దూసుకుపోతున్న ఘాటి ‘దస్సోర’ సాంగ్
- బాక్సాఫీస్ దగ్గర ఢమాల్.. ఓటీటీలో వీరమల్లు తుఫాన్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- 8 వసంతాలు తర్వాత ప్రభాస్, అనుష్క ట్రీట్!?
- నైజాంలో వర్కింగ్ డేకి కూలీ, వార్ 2 ఇక్కట్లు!
- పోల్ : ఒక సినిమాలో జంటగా, మరో చిత్రంలో తోబుట్టువులుగా — ఆ నటీనటులను ఊహించండి!
- సర్ప్రైజ్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘హరిహర వీరమల్లు’
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- ‘మదరాసి’ ఫస్ట్ హీరో అతను అంటున్న మురుగదాస్!
- అఫీషియల్ : రూ.300 కోట్లు దాటిన ‘వార్ 2’ వరల్డ్వైడ్ కలెక్షన్స్..!
- ఆ హీరో సినిమా మళ్లీ వాయిదా పడుతోందా..?