అనుష్క విద్యాబాలన్ అసిన్ పేర్ల తరువాత ఇప్పుడు రజినీకాంత్ చెయ్యబోతున్న 3డి చిత్రం “కోచాడియన్” చిత్రం లో కథానాయికగా కత్రినా పేరు వచ్చింది. సౌందర్య రజిని కాంత్ మరియు చిత్ర దర్శకుడు రవికుమార్ మాట్లాడుతూ కత్ర్రిన ప్రధాన పాత్రలో కనిపిస్తుంది అని చెప్పారు. ఇంకా కత్రినా అధికారికంగా ఒప్పుకోనప్పటికి తన డేట్స్ గురించి మాట ఇచ్చినట్టు చెప్పారు. ప్రస్తుతం కత్రిన సల్మాన్ తో కలిసి “ఏక తా టైగర్” చిత్రం లో షారుఖ్ తో కలిసి మరొక చిత్రం లో నటిస్తుంది.”మల్లీశ్వరి”, “అల్లరిపిడుగు” చిత్రాల తరువాత కత్రినా మళ్లి తెలుగు లో చెయ్యలేదు ఈ చిత్రం తో కటిర్ణ రజినీకాంత్ పక్కన కనిపించబోతున్నారు.స్నేహ ఈ చిత్రం లో రజినీకాంత్ చెల్లెలిగా కనిపించబోతున్నారు.