గౌతం మీనన్ తెరకెక్కిస్తున్న ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ చిత్రం సంగీతాభిమానులకు విందు భోజనంలా రాబోతుంది. రొమాంటిక్ లవ్ స్టొరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కోసం ఇళయరాజా, యువన్ శంకర్ రాజా, ప్రముఖ గాయకుడు కార్తీక్ పాటలు పాడారు. ఈ విషయాన్ని గౌతం మీనన్ స్వయంగా తన ట్విట్టర్ అకౌంటు ద్వారా తెలిపాడు. ఇళయరాజా గారు ఈ చిత్రం కోసం అధ్బుతమైన స్వరాలూ సమకూర్చినట్లు అవి ప్రేక్షకులను తప్పక ఆకట్టుకుంటాయని అన్నాడు. ఈ చిత్ర తెలుగు వెర్షన్లో నాని, సమంతా నటిస్తుండగా ఎమ్ఎస్ ప్రభు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా ఈ చిత్రం తెరకెక్కుతుంది.
ఎటో వెళ్ళిపోయింది మనసు అని పాడుతున్న ఇళయరాజా, యువన్
ఎటో వెళ్ళిపోయింది మనసు అని పాడుతున్న ఇళయరాజా, యువన్
Published on Feb 29, 2012 10:00 PM IST
సంబంధిత సమాచారం
- ‘విశ్వంభర’ హిందీ రైట్స్ను దక్కించుకున్నది వీరే..!
- మహేష్-రాజమౌళి సినిమా కోసం అవతార్ డైరెక్టర్.. ఫస్ట్ లుక్తోనే రికార్డులు పటాపంచలు
- వార్ 2 ఎఫెక్ట్ : ఆలియా ‘ఆల్ఫా’కు రిపేర్లు..?
- పోల్ : విశ్వంభర మెగా బ్లాస్ట్ గ్లింప్స్పై మీ అభిప్రాయం..?
- విశ్వంభర నుంచి మెగా బ్లాస్ట్ గ్లింప్స్ వచ్చేసింది.. గ్రాఫిక్స్తో గూస్బంప్స్ ఖాయం..!
- తమ్ముడు ట్రీట్స్ తో అన్నయ్య సినిమా రీరిలీజ్!
- ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజ్ డేట్ వచ్చేసింది!
- కిష్కింధపురి కోసం బెల్లంకొండ హీరో ఆ వర్క్లో బిజీ..!
- ఫోటో మూమెంట్: తిరుమల సన్నిధిలో చై, శోభిత!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఈసారి చిరు కోసం ‘డాకు మహారాజ్’ దర్శకుడు పర్ఫెక్ట్ ప్లానింగ్?
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- వీడియో: విశ్వంభర – మెగా బ్లాస్ట్ టీజర్ అనౌన్సమెంట్ (చిరంజీవి, త్రిష)
- చిరు, అనీల్ రావిపూడి ప్రాజెక్ట్ నుంచి కూడా సాలిడ్ ట్రీట్ రెడీ!
- ఆ హీరో సినిమా మళ్లీ వాయిదా పడుతోందా..?
- ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజ్ డేట్ వచ్చేసింది!
- అడివి శేష్ ‘డకాయిట్’కు భారీ పోటీ తప్పదా..?
- వీడియో : విశ్వంభర – మెగా బ్లాస్ట్ గ్లింప్స్ (చిరంజీవి, త్రిష)