నాయన తార మరియు త్రిషల మధ్య యుద్ధం నడుస్తుంది. కోలివుడ్ లో ప్రస్తుత ఉన్న తాజా సమాచారం ప్రకారం వీరు ఇరువురి మధ్య వృత్తి పరమయిన యుద్ధం నడుస్తుంది. ప్రభు దేవా తో విడిపోయాక నయన తార తిరిగి నటించడం మొదలు పెట్టాక దక్షణాది లో అవకాశాలు వెల్లువెత్తాయి. అత్యధిక పారితోషకం తీసుకుంటున్న కథానాయికగా పిలువబడుతుంది. ఇదిలా ఉండగా త్రిష పుట్టిన రోజుని ప్రభు దేవా తో గడపటం ఆ విషయాన్నీ ట్విట్టర్ లో ప్రకటించటం ఈ యుద్ద్దనికి ఆజ్యం పోసినట్టయ్యింది.. ప్రస్తుతం నయనతార గోపీచంద్ చిత్రం మరియు నాగార్జున దశరథ్ ల చిత్రం చేస్తున్నారు. వీరు ఇరువురి మధ్య ఈ యుద్ధం ఎంతవరకు వెళ్తుందో వేచి చూడాలి .
త్రిష నయనతారల మధ్య యుద్ధం
త్రిష నయనతారల మధ్య యుద్ధం
Published on Apr 18, 2012 1:40 AM IST
సంబంధిత సమాచారం
- ఇంటర్వ్యూ : హీరో నారా రోహిత్ – ‘సుందరకాండ’ క్లీన్ చిత్రంగా అందరికీ కనెక్ట్ అవుతుంది..!
- సెన్సార్ ముగించుకున్న నారా రోహిత్ ‘సుందరకాండ’
- ‘బాలయ్య’ నుంచి మరో మరో వినూత్న కథ ?
- ‘రాజా సాబ్’ను ముగించే పనిలో ప్రభాస్.. షూటింగ్లో డార్లింగ్ బిజీ!
- మరో నెల రోజులు మాత్రమే.. ‘ఓజి’ ఫైర్ స్టోర్మ్కు అన్నీ లాక్..!
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!
- ‘బన్నీ – అట్లీ’ సినిమాలో బ్రదర్ సెంట్ మెంట్ !
- స్పాన్సర్ లేకుండా ఆసియా కప్: డ్రీమ్11తో బీసీసీఐ మూడు సంవత్సరాల ఒప్పందం మధ్యలో రద్దు
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- “రాజా సాబ్”కు ఇబ్బందులు.. నిజమేనా ?
- ‘సూర్య’ సినిమా కోసం భారీ సెట్ !
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘ది రాజా సాబ్’ ఇంట్రో సాంగ్ పై మేకర్స్ మాస్ ప్రామిస్!
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- మెగా ఫ్యాన్స్కు నిరాశ.. రీ-రిలీజ్లో ‘స్టాలిన్’ ఫ్లాప్..!
- అక్కడ ‘లియో’ రికార్డులు లేపేసిన ‘కూలీ’
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?