రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం “సినిమాకెళ్దాం రండి”. ఎం.ఎం.గాంధీరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద సునీత ప్రభాకర్, సీత నెక్కంటి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో ఇటీవలే హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి వి.వి.వినాయక్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ చిత్రం ఖచ్చితంగా ప్రేక్షకుల మెప్పు పొందుతుందని దర్శకుడు ధీమా వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో సాగర్, రేలంగి నరసింహారావు, కొడాలి నాని, నీలకంఠ, చందు, రవికుమార్ చౌదరి మొదలగువారు పాల్గొన్నారు.ఈ నెలాఖరున ఈ చిత్రం విడుదల చెయ్యటానికి సన్నాహాలు చేస్తున్నారు.
“సినిమాకెళ్దాం రండి” ఆడియో విడుదల
“సినిమాకెళ్దాం రండి” ఆడియో విడుదల
Published on Mar 21, 2012 9:00 AM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష: ‘పరదా’ – కాన్సెప్ట్ బాగున్నా కథనం బెటర్ గా ఉండాల్సింది
- పవన్ స్పెషల్ విషెస్ కి చిరు అంతే స్పెషల్ రిప్లై!
- విశ్వంభర: మొత్తానికి పోయిందంతా వెనక్కి!
- ఈ ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘సార్ మేడం’
- ‘విశ్వంభర’ టీజర్.. తెలుగు కంటే హిందీలోనే ఎక్కువ!
- ఆ సినిమాలో పూజా ఔట్.. శ్రుతి ఇన్.. నిజమేనా..?
- వెయ్యి కోట్ల కల.. సగం కూడా సాధించని కూలీ
- భవిష్యత్ కెప్టెన్లపై బీసీసీఐ దృష్టి: టీమిండియా కొత్త నాయకులు వీరేనా?
- పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ‘ఆత్మ కథ’ చిత్రం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- వార్ 2 ఎఫెక్ట్ : ఆలియా ‘ఆల్ఫా’కు రిపేర్లు..?
- పోల్ : విశ్వంభర మెగా బ్లాస్ట్ గ్లింప్స్పై మీ అభిప్రాయం..?
- మహేష్-రాజమౌళి సినిమా కోసం అవతార్ డైరెక్టర్.. ఫస్ట్ లుక్తోనే రికార్డులు పటాపంచలు
- ‘విశ్వంభర’ హిందీ రైట్స్ను దక్కించుకున్నది వీరే..!
- చిరు, అనీల్ రావిపూడి ప్రాజెక్ట్ నుంచి కూడా సాలిడ్ ట్రీట్ రెడీ!
- వీడియో: విశ్వంభర – మెగా బ్లాస్ట్ టీజర్ అనౌన్సమెంట్ (చిరంజీవి, త్రిష)
- ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజ్ డేట్ వచ్చేసింది!
- ‘విశ్వంభర’ టీజర్.. తెలుగు కంటే హిందీలోనే ఎక్కువ!