తన తండ్రి అక్కినేని నాగేశ్వర రావు మరియు తనయుడు నాగ చైతన్య ల తో కలిసి ఒక చిత్రం చేయ్యబోతున్నానని కింగ్ నాగార్జున ప్రకటించారు. ఇక్కడ నెల్లూరు లో జరిగిన ఒక పత్రిక విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ ” ఇది నా కలల చిత్రం ,ప్రస్తుతం కథలు వింటున్నాం వచ్చే సంవత్సరం ఈ చిత్రం ప్రారంభం అవ్వచ్చు” అని అన్నారు. గతం లో ఈ కృష్ణ వంశీ దర్శకత్వం లో వీరు ముగ్గురు కలిసి ఒక చిత్రం చేస్తున్నారని పుకారు ఉంది. కాని అది జరగలేదు ప్రస్తుతం నాగార్జున “షిరిడి సాయి” చిత్రం చేస్తున్నారు. నాగ చైతన్య దేవ్ కట్ట దర్శకత్వం లో “ఆటో నగర్ సూర్య” చిత్రం ఇది అయిపోగానే రాధా మోహన్ దర్శకత్వం లో వస్తున్న ద్విభాషా చిత్రం “గౌరవం” లో నటిస్తున్నారు ఈ ముగ్గురు ఒకే చిత్రం లో కనిపిస్తే అక్కినేని వంశ అభిమానులకు కన్నుల పండుగే.
అక్కినేని అభిమానుల కల నెరవేరబోతుంది
అక్కినేని అభిమానుల కల నెరవేరబోతుంది
Published on Mar 14, 2012 9:07 PM IST
సంబంధిత సమాచారం
- ‘విశ్వంభర’ టీజర్.. తెలుగు కంటే హిందీలోనే ఎక్కువ!
- ఆ సినిమాలో పూజా ఔట్.. శ్రుతి ఇన్.. నిజమేనా..?
- వెయ్యి కోట్ల కల.. సగం కూడా సాధించని కూలీ
- భవిష్యత్ కెప్టెన్లపై బీసీసీఐ దృష్టి: టీమిండియా కొత్త నాయకులు వీరేనా?
- పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ‘ఆత్మ కథ’ చిత్రం
- సినీ కార్మికులు, నిర్మాతల చర్చలు సక్సెస్.. ఇక షూటింగ్స్ షురూ..!
- అనుష్క ‘ఘాటి’లో అడుగు పెడుతున్న హీరో తల్లి.. ఎవరంటే..?
- చిరు-బాబీ నెక్స్ట్ ప్రాజెక్ట్.. గుడ్ న్యూస్ వచ్చేది ఎప్పుడంటే..?
- ‘విశ్వంభర’ హిందీ రైట్స్ను దక్కించుకున్నది వీరే..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- వార్ 2 ఎఫెక్ట్ : ఆలియా ‘ఆల్ఫా’కు రిపేర్లు..?
- పోల్ : విశ్వంభర మెగా బ్లాస్ట్ గ్లింప్స్పై మీ అభిప్రాయం..?
- ఈసారి చిరు కోసం ‘డాకు మహారాజ్’ దర్శకుడు పర్ఫెక్ట్ ప్లానింగ్?
- మహేష్-రాజమౌళి సినిమా కోసం అవతార్ డైరెక్టర్.. ఫస్ట్ లుక్తోనే రికార్డులు పటాపంచలు
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- వీడియో: విశ్వంభర – మెగా బ్లాస్ట్ టీజర్ అనౌన్సమెంట్ (చిరంజీవి, త్రిష)
- ‘విశ్వంభర’ హిందీ రైట్స్ను దక్కించుకున్నది వీరే..!
- చిరు, అనీల్ రావిపూడి ప్రాజెక్ట్ నుంచి కూడా సాలిడ్ ట్రీట్ రెడీ!