అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున మరియు నాగ చైతన్య నటిస్తున్న ‘మనం’ సినిమా ఈ మధ్య సినీవార్తలలో హాట్ టాపిక్. సమంత మరియు శ్రియ శరన్ హీరోయిన్స్. చరిత్రలోనే మొట్టమొదటిసారిగా అక్కినేని వంశంలో మూడు తరాల నటులు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో వారి అభిమానులు ఎంతో ఆసక్తిగా సినిమాకోసం ఎదురుచూస్తున్నారు. ఈరోజు మొదలైన షూటింగ్లో సమంత కూడా మిగిలిన బృందంతో కలిసి పాల్గుంది. ‘ఇష్క్’ సినిమా తీసిన విక్రమ్ కుమార్ ఈ సినిమా దర్శకుడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సమాచారం ప్రకారం అక్టోబర్ నెలకల్లా ఈ సినిమా షూటింగ్ ముగించాలని అనుకుంటున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ సినిమాకు హర్షవర్ధన్ డైలాగులు అందిస్తున్నాడు. ఈ సినిమా కామెడి ప్రధానంగా సాగుతుంది
మూడు తరాల సినిమా మొదలైంది
మూడు తరాల సినిమా మొదలైంది
Published on Jun 7, 2013 7:00 PM IST
సంబంధిత సమాచారం
- 4 రోజుల్లో వరల్డ్ వైడ్ “మిరాయ్” వసూళ్లు ఎంతంటే!
- మెగాస్టార్ ‘వృషభ’ టీజర్ కి డేట్ ఖరారు!
- ‘ఓజి’ ప్రమోషన్స్ షురూ చేసిన పామ్!
- పోల్ : ‘ఓజి’ నుంచి ఇపుడు వరకు వచ్చిన నాలుగు సాంగ్స్ లో మీకేది బాగా నచ్చింది?
- “కిష్కింధపురి” పై చిరంజీవి వీడియో రివ్యూ వైరల్!
- ఓటీటీ సమీక్ష : తమన్నా ‘డూ యూ వాన్నా పార్ట్నర్’ తెలుగు డబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో
- వరల్డ్ రెండో బిగ్గెస్ట్ ఐమ్యాక్స్ స్క్రీన్ లో ‘ఓజి’ ఊచకోత.. నిమిషాల్లో హౌస్ ఫుల్!
- అప్పుడు మహేష్ ఫ్యాన్స్, ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ని తప్పని ప్రూవ్ చేసిన థమన్!
- అక్కడ మార్కెట్ లో సాలిడ్ వసూళ్లతో “మిరాయ్”
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘తను రాధే నేను మధు’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘డ్రాగన్’ కోసం కొత్తగా ట్రై చేస్తోన్న ఎన్టీఆర్ ?
- 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటున్న ‘ఓజి’ టీం!
- ఓజి : గన్స్ ఎన్ రోసెస్.. ఊచకోతకు సిద్ధం కావాల్సిందే..!
- ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయారు – రజనీకాంత్
- అఖిల్ ‘లెనిన్’ ఇంట్రో సీన్స్ పై కసరత్తులు !
- అప్పుడు మహేష్ ఫ్యాన్స్, ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ని తప్పని ప్రూవ్ చేసిన థమన్!
- ఓటీటీ సమీక్ష : తమన్నా ‘డూ యూ వాన్నా పార్ట్నర్’ తెలుగు డబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో