సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, కృతి సనన్ ని హీరోయిన్ గా పరిచయం చేస్తూ ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలోని కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను ప్రస్తుతం గోవాలో చిత్రీకరిస్తున్నారు. ఇటీవలే ఒక పాట చిత్రీకరణ పూర్తి చేసిన ఈ చిత్రం టీం ఈ నెల చివరి వరకూ గోవాలోనే చిత్రీకరణ జరుపుకోనుంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి విభిన్న ప్రేమకథా చిత్రాల దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు మరియు ఇప్పటికే దేవీ శ్రీ అదిరిపోయే కొన్ని ట్యూన్స్ ఇచ్చారు. మహేష్ బాబు సరికొత్త లుక్ తో కనిపించనున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని 2013 మొదటి అర్ధ భాగంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మహేష్ బాబు కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి , ఇండస్ట్రీలో రికార్డ్స్ సృష్టించిన ‘దూకుడు’ సినిమాని కూడా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు నిర్మించారు.
కృతితో రొమాన్స్ చేస్తున్న మహేష్ బాబు
కృతితో రొమాన్స్ చేస్తున్న మహేష్ బాబు
Published on Oct 29, 2012 1:57 PM IST
సంబంధిత సమాచారం
- అవైటెడ్ ‘ఓజి’ ట్రైలర్ ఆరోజున?
- అఖిల్ ‘లెనిన్’ పై లేటెస్ట్ అప్ డేట్ ?
- అల్లు అర్జున్ కూడా అప్పుడే వస్తాడా..?
- పుష్ప విలన్తో 96 డైరెక్టర్.. ఇదో వెరైటీ..!
- ‘ది రాజా సాబ్’ ఫస్ట్ సింగిల్ డేట్!
- ‘ఓజి’ దూకుడు ఆగేలా లేదుగా..!
- ఆసియా కప్ 2025: యూఏఈతో మ్యాచ్లో టీమ్ ఇండియా ఆడే అవకాశం ఉన్న 11 మంది ఆటగాళ్లు వీరే!
- అల్లు అర్జున్ లాంచ్ చేసిన మంచు లక్షి ‘దక్ష’ ట్రైలర్
- ఓటీటీలో రెండు వారాలుగా అదరగొడుతున్న ‘కింగ్డమ్’
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఆసియా కప్ 2025: షెడ్యూల్, టీమ్లు, మ్యాచ్ సమయాలు, వేదికలు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
- బొమ్మల సినిమాకి ఈ రేంజ్ సీనుందా.. నెక్స్ట్ లెవెల్ హైప్ తో
- ఓటిటి సమీక్ష: ‘మౌనమే నీ భాష’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- కాజల్ కి యాక్సిడెంట్? క్లారిటీ ఇచ్చిన ‘సత్యభామ’
- వైరల్ వీడియో: OG కోసం జపనీస్ బీట్స్ తో అదరగొడుతున్న థమన్
- థియేటర్/ఓటీటీ : ఈ వారం సందడి చేయబోయే సినిమాలివే..!
- రజిని, కమల్ సెన్సేషనల్ మల్టీస్టారర్ పై కమల్ బిగ్ అప్డేట్!
- ‘మల్లెపూల’ పంచాయితీ.. లక్షకు ఎసరు..!