రానా, నయనతార ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం “కృష్ణం వందే జగద్గురు” చిత్రం దాదాపుగా పూర్తి కావచ్చింది. గత కొన్నిరోజులగా చిత్రీకరణలో పాల్గొన్న రానా ఈ చిత్రానికి డబ్బింగ్ చెప్పడం కూడా మొదలు పెట్టారని సమాచారం. చిత్రంలో ప్రధాన టాకీ భాగం ఇంకా యాక్షన్ సన్నివేశాలన్నీ పూర్తి కావడంతో నిర్మాణాంతర కార్యక్రమాలు మొదలు పెట్టుకుంది. ఈ చిత్రం గురించి మాట్లాడుతూ “కృష్ణం వందే జగద్గురుం చిత్రానికి డబ్బింగ్ చెబుతున్నాను ఈ వీకెండ్ కి మొదటి అర్ధ భాగం డబ్బింగ్ పూర్తవుతుంది” అని రానా ట్వీట్ చేశారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సాయి బాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు రానా ఈ చిత్రంలో థియేటర్ ఆర్టిస్ట్ గా కనిపించనున్నారు నయనతార డాకుమెంటరీ ఫిలిం మేకర్ గా కనిపించనుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి జ్ఞాన శేకర్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. ఈ ఏడాదే ఈ చిత్రం విడుదల కానుంది.
నిర్మాణాంతర కార్యక్రమాలను మొదలుపెట్టుకున్న కృష్ణం వందే జగద్గురు
నిర్మాణాంతర కార్యక్రమాలను మొదలుపెట్టుకున్న కృష్ణం వందే జగద్గురు
Published on Sep 1, 2012 5:21 PM IST
సంబంధిత సమాచారం
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘కింగ్డమ్’
- 2025 ఓవర్సీస్ మార్కెట్ లో ‘కూలీ’ లీడ్ లో ఉందా?
- ఓటిటి పార్ట్నర్ ని లాక్ చేసుకున్న ‘మిరాయ్’
- ‘ఓజి’ అసలు ఆట రేపటి నుంచి!
- అనుష్క ఫ్యాన్స్ కి డిజప్పాయింటింగ్ న్యూస్!
- ‘ఓజి’ మేకర్స్ స్ట్రాటజీ.. ఒక రకంగా మంచిదే!?
- టీజర్ టాక్: ఈసారి ‘బాహుబలి’ ట్రీట్ అంతకు మించి.. ఈ వెర్షన్ లలో కూడా విడుదల!
- ‘ఓజి’ డే 1 వసూళ్లపై ఇప్పుడు నుంచే అంచనాలు!
- ‘టాక్సిక్’ కోసం ఇలా కూడా మారిన యష్?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!