శర్వానంద్ మరియు ప్రియా ఆనంద్ జంటగా తెరకెక్కుతున్నసినిమా ‘కో అంటే కోటి’. రాజమండ్రిలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. అవకాయ్ బిర్యాని సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అనీష్ కురివిల్లా మరో ప్రయత్నంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శర్వానంద్ ఈ సినిమాని మైడెన్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ ద్వారా సొంతంగా నిర్మిస్తుండటం విశేషం. శర్వానంద్ తన స్నేహితులతో కలిసి ఈ బ్యానర్ ని స్థాపించారు. చేరన్ దర్శకత్వంలో శర్వానంద్, నిత్యా మీనన్ జంటగా మరో చిత్రం తెరకెక్కుతుంది.
మొదటి షెడ్యుల్ పూర్తి చేసుకున్న కో అంటే కోటి
మొదటి షెడ్యుల్ పూర్తి చేసుకున్న కో అంటే కోటి
Published on Aug 22, 2012 2:45 PM IST
సంబంధిత సమాచారం
- 2025 ఓవర్సీస్ మార్కెట్ లో ‘కూలీ’ లీడ్ లో ఉందా?
- ఓటిటి పార్ట్నర్ ని లాక్ చేసుకున్న ‘మిరాయ్’
- ‘ఓజి’ అసలు ఆట రేపటి నుంచి!
- అనుష్క ఫ్యాన్స్ కి డిజప్పాయింటింగ్ న్యూస్!
- ‘ఓజి’ మేకర్స్ స్ట్రాటజీ.. ఒక రకంగా మంచిదే!?
- టీజర్ టాక్: ఈసారి ‘బాహుబలి’ ట్రీట్ అంతకు మించి.. ఈ వెర్షన్ లలో కూడా విడుదల!
- ‘ఓజి’ డే 1 వసూళ్లపై ఇప్పుడు నుంచే అంచనాలు!
- ‘టాక్సిక్’ కోసం ఇలా కూడా మారిన యష్?
- వివి వినాయక్ రీఎంట్రీ.. ఆ హీరో కోసం మాస్ సబ్జెక్ట్ తో ఆల్ సెట్?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!