శర్వానంద్ మరియు ప్రియ ఆనంద్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న “కో అంటే కోటి” చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. ప్రధాన పాత్రల మీద ఒక పాటను తెరకెక్కిస్తున్నారు. ” ఈరోజు చేసిన పాట నన్ను వదలటం లేదు అనీష్ కురువిల్ల ఈ పాటను చాల బాగా చిత్రీకరిస్తున్నారు” అని ప్రియ ఆనంద్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. గతనెల ఈ చిత్ర బృందం రాజమండ్రిలో కీలక సన్నివేశాలను తెరకెక్కించింది. ఈ చిత్రంలో టాకీ భాగం దాదాపుగా పూర్తయిపోయింది. “అవకాయ్ బిర్యాని” చిత్రానికి దర్శకత్వం వహించిన అనీష్ కురువిల్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శర్వా ఆర్ట్స్ బ్యానర్ మీద శర్వానంద్ స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కాకుండా శర్వానంద్, చేరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రంలో నటించనున్నారు ఈ చిత్రంలో శర్వానంద్ సరసన నిత్యమీనన్ నటించనుంది.
హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుకుంటున్న “కో అంటే కోటి”
హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుకుంటున్న “కో అంటే కోటి”
Published on Sep 3, 2012 11:45 PM IST
సంబంధిత సమాచారం
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘కింగ్డమ్’
- 2025 ఓవర్సీస్ మార్కెట్ లో ‘కూలీ’ లీడ్ లో ఉందా?
- ఓటిటి పార్ట్నర్ ని లాక్ చేసుకున్న ‘మిరాయ్’
- ‘ఓజి’ అసలు ఆట రేపటి నుంచి!
- అనుష్క ఫ్యాన్స్ కి డిజప్పాయింటింగ్ న్యూస్!
- ‘ఓజి’ మేకర్స్ స్ట్రాటజీ.. ఒక రకంగా మంచిదే!?
- టీజర్ టాక్: ఈసారి ‘బాహుబలి’ ట్రీట్ అంతకు మించి.. ఈ వెర్షన్ లలో కూడా విడుదల!
- ‘ఓజి’ డే 1 వసూళ్లపై ఇప్పుడు నుంచే అంచనాలు!
- ‘టాక్సిక్’ కోసం ఇలా కూడా మారిన యష్?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!