బుధవారం తెల్లవారు జామున జరిగిన వోల్వో బస్ ప్రమాదంతో ఆంద్రప్రదేశ్ మొత్తం షాక్ కు గురైంది. ఈ ఘటనలో చాలా మంది మరణించారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో కర్ణాటక మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె వెంకటేష్ మరియు అతని చెల్లెలు వున్నారు. వెంకటేష్ ఒక ఫ్యామిలీ ఫంక్షనుకు హాజరుకావడానికి అతని చెల్లెలితో కలిసి హైదరాబాద్ కు వస్తున్నాడు. అతను చనిపోయిన వార్త తెలియడంతో మెగా ఫ్యాన్స్ చాలా కలతచెందారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అయితే ఈ ప్రమాదానికి కారుకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ తెలియజేసింది.
బస్సు ప్రమాదంలో మృతి చెందిన కర్ణాటక మెగా ఫ్యాన్స్ అధ్యక్షుడు
బస్సు ప్రమాదంలో మృతి చెందిన కర్ణాటక మెగా ఫ్యాన్స్ అధ్యక్షుడు
Published on Oct 30, 2013 1:45 PM IST
సంబంధిత సమాచారం
- ఫోటో మూమెంట్: తన ఫేవరెట్ ఫ్యామిలీ పిక్ షేర్ చేసుకున్న అల్లు అర్జున్ భార్య
- క్రేజీ.. ‘కాంతార 1’ కోసం దేవా.. వరదరాజ మన్నార్
- ‘ఓజి’: ఒకే రోజు డబుల్ బ్లాస్ట్.. ఈవెంట్ వేదిక ఖరారు!
- ‘ఓజి’ నుంచి ఊహించని అవతార్ లో సలార్ నటి
- ఫోటో మూమెంట్: దహాతో సంచలన దర్శకుడు!
- H‑1B వీసాకు లక్ష డాలర్ల ఫీజు : కష్టాల్లో టెక్ కంపెనీలు – భారతీయ ఐటీ నిపుణులపై తీవ్ర ప్రభావం?
- అవైటెడ్ ‘శివ’ రీరిలీజ్ డేట్ వచ్చేసింది!
- యూఎస్ మార్కెట్ లో ఆగని ‘మిరాయ్’
- ‘ఫంకీ’ని అనుదీప్ అప్పుడే తీసుకొస్తాడా..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: విజయ్ ఆంటోనీ ‘భద్రకాళి’ – అక్కడక్కడా ఆకట్టుకునే పొలిటికల్ డ్రామా
- సమీక్ష : జాలీ ఎల్ ఎల్ బి 3 – కొంతమేర మెప్పించే కోర్టు డ్రామా
- ఓటీటీ సమీక్ష : ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ – నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్
- సమీక్ష: ‘దక్ష – ది డెడ్లీ కాన్స్పిరసీ’ – పూర్తి స్థాయిలో ఆకట్టుకోదు
- సమీక్ష: ‘బ్యూటీ’ – బోరింగ్ అండ్ సిల్లీ లవ్ డ్రామా
- లేటెస్ట్: అవైటెడ్ ‘కాంతార 1’ ట్రైలర్ కి డేట్, టైం ఖరారు!
- OG : నైజాంలోనూ టికెట్ రేట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్..!
- చివరి అంకానికి చేరుకున్న యశ్ ‘టాక్సిక్’