స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన జులాయి చిత్ర డబుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ఈ రోజు హైదరాబాద్లోని తాజ్ బంజారాలో జరిగింది. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, త్రివిక్రమ్ శ్రీనివాస్, దిల్ రాజు మరియు దేవీ శ్రీ ప్రసాద్ లు హాజరయ్యారు. అందరూ ఈ చిత్రం ఇంతటి విజయాన్ని సాదించినందుకు తమ సంతోషాన్ని వ్యక్తం చేసారు మరియు ఎంతో ఎంటర్టైనింగ్ గా సినిమాని తెరకెక్కించినందుకు త్రివిక్రమ్ ని పొగడ్తలతో ముంచెత్తారు. అల్లు అర్జున్ కెరీర్లోనే ‘జులాయి’ బ్లాక్ బస్టర్ చిత్రమని ఈ చిత్ర నిర్మాతలు తెలిపారు. ఈ చిత్ర ఆడియో మంచి విజయం సాదించినందుకు ఈ చిత్ర టీం అంతా దేవీ శ్రీ ని మెచ్చుకున్నారు. ఈ కార్య క్రమానికి వచ్చిన అతిధుల మీద బ్రహ్మానందం పంచ్ డైలాగులు విసురుతూ మరియు సెటైర్స్ వేస్తూ అందరినీ ఎంటర్టైన్ చేసారు.
డబుల్ ప్లాటినం డిస్క్ వేడుక జరుపుకున్న ‘జులాయి’
డబుల్ ప్లాటినం డిస్క్ వేడుక జరుపుకున్న ‘జులాయి’
Published on Aug 18, 2012 1:45 AM IST
సంబంధిత సమాచారం
- ఓటిటి పార్ట్నర్ ని లాక్ చేసుకున్న ‘మిరాయ్’
- ‘ఓజి’ అసలు ఆట రేపటి నుంచి!
- అనుష్క ఫ్యాన్స్ కి డిజప్పాయింటింగ్ న్యూస్!
- ‘ఓజి’ మేకర్స్ స్ట్రాటజీ.. ఒక రకంగా మంచిదే!?
- టీజర్ టాక్: ఈసారి ‘బాహుబలి’ ట్రీట్ అంతకు మించి.. ఈ వెర్షన్ లలో కూడా విడుదల!
- ‘ఓజి’ డే 1 వసూళ్లపై ఇప్పుడు నుంచే అంచనాలు!
- ‘టాక్సిక్’ కోసం ఇలా కూడా మారిన యష్?
- వివి వినాయక్ రీఎంట్రీ.. ఆ హీరో కోసం మాస్ సబ్జెక్ట్ తో ఆల్ సెట్?
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!