టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తీసిన ‘ఈగ’ చిత్రం ఇటీవలే విడుదలై భారీ విజయాన్ని దక్కించుకుంది. ఈ చిత్ర విజువల్ ఎఫ్ఫెక్ట్స్ విశేషాలను తెలియజేయడానికి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో రాజమౌళి మాట్లాడుతూ ” ‘మగధీర’ చిత్రానికి విడి విడిగా విజువల్ ఎఫ్ఫెక్ట్స్ చేసిన వాళ్ళందరూ కలిసి మకుట అనే ఒక సంస్థని నెలకొల్పి ‘ఈగ’ చిత్రానికి అద్భుతమైన విజువల్స్ చేసి వారి సంస్థకు మంచి పేరు సంపాదించుకున్నారు. అలాగే నన్ను బాలీవుడ్లో ఎప్పుడు సినిమా చేస్తున్నారు అని చాలా మంది అడుగుతున్నారు. నాకు ఇంకో నాలు సంవత్సరాల వరకు ఖాళీ లేదు ఎందుకంటే ఇప్పుడు నేను కమిట్ అయిన చిత్రాలు తీయడానికి నాకు నాలుగు సంవత్సారాల టైం పడుతుంది కాబట్టి ఆ తర్వాతే బాలీవుడ్ గురించి ఆలోచిస్తాను అని” ఆయన అన్నారు. నాని, సుదీప్ మరియు సమంత ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఎం.ఎం కీరవాణి సంగీతం అందించారు. సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు.
మరో నాలుగు సంవత్సరాలు ఖాళీ లేదు : రాజమౌళి
మరో నాలుగు సంవత్సరాలు ఖాళీ లేదు : రాజమౌళి
Published on Jul 25, 2012 10:01 AM IST
సంబంధిత సమాచారం
- ‘ఓజి’ అసలు ఆట రేపటి నుంచి!
- అనుష్క ఫ్యాన్స్ కి డిజప్పాయింటింగ్ న్యూస్!
- ‘ఓజి’ మేకర్స్ స్ట్రాటజీ.. ఒక రకంగా మంచిదే!?
- టీజర్ టాక్: ఈసారి ‘బాహుబలి’ ట్రీట్ అంతకు మించి.. ఈ వెర్షన్ లలో కూడా విడుదల!
- ‘ఓజి’ డే 1 వసూళ్లపై ఇప్పుడు నుంచే అంచనాలు!
- ‘టాక్సిక్’ కోసం ఇలా కూడా మారిన యష్?
- వివి వినాయక్ రీఎంట్రీ.. ఆ హీరో కోసం మాస్ సబ్జెక్ట్ తో ఆల్ సెట్?
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- అఫీషియల్: ‘మాస్ జాతర’ వాయిదా.. మరి కొత్త డేట్?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!