అల్లు శిరీష్ మరియు యామి గౌతం ప్రధాన పాత్రలలో రానున్న “గౌరవం” ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ మధ్యనే ఈ చిత్రం చెన్నైలో టాకీ భాగాన్ని పూర్తి చేసుకుంది. ఈ చిత్రంతో అల్లు శిరీష్ హీరోగా పరిచయం కానున్నారు ఈ చిత్రంలో మరో రెండు పాటలు మాత్రమే మిగిలున్నాయి, మిగిలిన చిత్రీకరణ మొత్తం పూర్తయ్యింది అని అల్లు శిరీష్ తెలిపారు. డ్యూయెట్ మూవీస్ బ్యానర్ మీద ప్రకాష్ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు రాధా మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని జనవరి చివర్లో కాని ఫిబ్రవరి మొదట్లో కాని విడుదల చెయ్యాలని నిర్మాతలు అనుకుంటున్నారు.
పూర్తయిన గౌరవం టాకీ
పూర్తయిన గౌరవం టాకీ
Published on Nov 12, 2012 10:00 PM IST
సంబంధిత సమాచారం
- ముంబైలో ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ పాఠశాలను సందర్శించిన బాలకృష్ణ
- ఇదంతా ‘మహావతార్ నరసింహ’ ప్రభావమేనా? కానీ.. ఓ ఇంట్రెస్టింగ్ అంశం
- కాంతార చాప్టర్ 1 : తెలుగు రాష్ట్రాల్లో ఎవరెవరు రిలీజ్ చేస్తున్నారంటే..?
- అఫీషియల్ : దుల్కర్తో జతకట్టిన బుట్టబొమ్మ..!
- క్రేజీ క్లిక్: ‘మన శంకర వరప్రసాద్ గారి’తో పూరీ సేతుపతి..!
- ఫోటో మూమెంట్ : కొణిదెల వారసుడికి మెగా దీవెనలు!
- ఈ భాషలో కూడా ‘ఓజి’ రిలీజ్!?
- గుడ్ న్యూస్: కొణిదెల కుటుంబంలోకి మరో వారసుడు
- ‘లోక’ సెన్సేషన్ .. వరల్డ్ వైడ్ 202 కోట్లతో మరో ఫీట్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- బొమ్మల సినిమాకి ఈ రేంజ్ సీనుందా.. నెక్స్ట్ లెవెల్ హైప్ తో
- కాజల్ కి యాక్సిడెంట్? క్లారిటీ ఇచ్చిన ‘సత్యభామ’
- వైరల్ వీడియో: OG కోసం జపనీస్ బీట్స్ తో అదరగొడుతున్న థమన్
- ఆసియా కప్ 2025: యూఏఈతో మ్యాచ్లో టీమ్ ఇండియా ఆడే అవకాశం ఉన్న 11 మంది ఆటగాళ్లు వీరే!
- ఫోటో మూమెంట్ : కొణిదెల వారసుడికి మెగా దీవెనలు!
- మహావతార్ తర్వాత ‘వాయుపుత్ర’.. సెన్సేషనల్ అనౌన్సమెంట్ తో నాగవంశీ
- గుడ్ న్యూస్: కొణిదెల కుటుంబంలోకి మరో వారసుడు
- బెల్లంకొండ బోల్డ్ స్టేట్మెంట్.. 10 నిమిషాల తర్వాత అలా చేస్తే సినిమాలు చేయడట..!