ఏప్రిల్ లో విదేశాలకు వెళ్లనున్న “గబ్బర్ సింగ్”

ఏప్రిల్ లో విదేశాలకు వెళ్లనున్న “గబ్బర్ సింగ్”

Published on Mar 9, 2012 9:08 AM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ ఎంటర్ టైనర్ “గబ్బర్ సింగ్” చిత్రీకరణ చివరి దశ లో ఉంది ఈ చిత్ర ఈ ఏడాది మే 9న విడుదల కానుంది. ఈ చిత్ర బృంద ఏప్రిల్ లో ఒక పాత చిత్రీకరణ కోసం విదేశాలకు వెళ్లనున్నారు గతం లో మేము చెప్పిన విధంగా ఈ చిత్ర పతక సన్నివేశాలు ఈరోజు నుండి చిత్రీకరించబడతాయి. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు గణేష్ బాబు ఈ చిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు ఈ మధ్యనే విడుదలయిన మొదటి టీజర్ అభిమానులలో మరిన్ని అంచనాలను పెంచింది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

తాజా వార్తలు