సినిమా అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్న చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. ప్రస్తుతం తమిళనాడులో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫ్యామిలీ షూటింగ్ జరుపుకుంటుంది. వెంకటేష్, మహేష్ బాబు, సమంతా, ప్రకాష్ రాజ్, జయసుధ లపై ‘ఆరు అడుగుల అధగాడు వస్తాడే’ అనే పాట చిత్రీకరిస్తున్నారు. మార్చి 3 వరకు ఈ షెడ్యుల్ కొనసాగుతుంది. ఆ తరువాత హైదరాబాద్ తిరిగి వస్తారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. అటు వెంకటేష్ అభిమానులు మరియు ఇటు మహేష్ బాబు అభిమానులు ఈ చిత్రం కోసం చాలా ఆత్రుతగా వేచి చూస్తున్నారు. మల్టి స్టారర్ చిత్రాలకు ఇది ట్రెండ్ సెట్టర్ గా మారుతుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ఫ్యామిలీ సాంగ్ షూటింగ్లో పాల్గొంటున్న మహేష్ బాబు
ఫ్యామిలీ సాంగ్ షూటింగ్లో పాల్గొంటున్న మహేష్ బాబు
Published on Feb 21, 2012 8:46 AM IST
సంబంధిత సమాచారం
- ఫోటో మూమెంట్: తిరుమల సన్నిధిలో చై, శోభిత!
- ఈ ఓటిటికే రష్మిక, జాన్వీ రానున్న సినిమాలు!
- చిరు, అనీల్ రావిపూడి ప్రాజెక్ట్ నుంచి కూడా సాలిడ్ ట్రీట్ రెడీ!
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన రీసెంట్ విలేజ్ హారర్ డ్రామా!
- ‘జైలర్ 2’ పై లేటెస్ట్ అప్డేట్!
- మెగాస్టార్ సర్ప్రైజ్.. ‘విశ్వంభర’ టీజర్ బ్లాస్ట్ కి సమయం ఖరారు!
- స్లో డౌన్ అయ్యిన ‘వార్ 2’
- మెగాస్టార్ కి కొత్త టీమ్.. ఈ బర్త్ డే నుంచే
- ‘కూలీ’ని ఖూనీ చేసింది ఆయనేనా..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఈసారి చిరు కోసం ‘డాకు మహారాజ్’ దర్శకుడు పర్ఫెక్ట్ ప్లానింగ్?
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- ఆ హీరో సినిమా మళ్లీ వాయిదా పడుతోందా..?
- అడివి శేష్ ‘డకాయిట్’కు భారీ పోటీ తప్పదా..?
- స్లో డౌన్ అయ్యిన ‘వార్ 2’
- బాక్సాఫీస్ దగ్గర ఢమాల్.. ఓటీటీలో వీరమల్లు తుఫాన్..!
- విశ్వంభర రిలీజ్ డేట్పై కొత్త వార్త.. ఇదైనా ఫైనల్ అవుతుందా..?
- మెగాస్టార్ కి కొత్త టీమ్.. ఈ బర్త్ డే నుంచే