దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించిన యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ‘ఎవడు’. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట ఈ సినిమాని విడుదల ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. అలాగే ఈ సినిమా విడుదలకు చాలా సమస్యలు ఎదురైయ్యాయి . ప్రస్తుతం ఈ సినిమా విడుదలకు సిద్దమవుతుంది. దిల్ రాజు ఈ సినిమా విజయం సాదిస్తుందని చాలా దీమాగా వున్నాడు. కొంతమంది నటినటులు, నిర్మాతలు, యూనిట్ సభ్యులు జనవరి 1వ తేదిన ఈ సినిమాని చూసి పాజిటివ్ గా స్పందించారు. దానితో దిల్ రాజు ఒక రోజు ముందు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా పెయిడ్ ప్రిమియర్ షో వేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. రామ్ చరణ్, శృతి హసన్, అమీ జాక్సన్ లు ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ గా నటించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు.
‘ఎవడు’ సినిమా విజయంపై దీమాగా ఉన్న దిల్ రాజు
‘ఎవడు’ సినిమా విజయంపై దీమాగా ఉన్న దిల్ రాజు
Published on Jan 2, 2014 6:29 PM IST
సంబంధిత సమాచారం
- ఇదంతా మీ అందరివీ, మీరందించినవి – మెగాస్టార్
- పోల్ : ఓజీ – కాంతార చాప్టర్ 1 ట్రైలర్లలో మీకు ఏది నచ్చింది?
- ‘ఓజీ’కి సెన్సార్ షాక్.. రన్టైమ్ కూడా లాక్..!
- 10 రోజుల్లో ‘మిరాయ్’ వసూళ్లు ఎంతంటే..?
- ఓజస్ గంభీర స్టయిల్కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్..!
- పోల్ : ఓజీ ట్రైలర్ మీకు ఎలా అనిపించింది?
- ట్రైలర్ టాక్ : భారీ యాక్షన్ తో అదరగొట్టిన ఓజీ !
- ‘మన శంకర వరప్రసాద్ గారు’ కోసం వెంకీ రెడీ !
- ట్రైలర్ టాక్ : గ్రాండ్ విజువల్స్ అండ్ ఎమోషన్ తో ఆకట్టుకున్న ‘కాంతార 2’ !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘ఓజి’ గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ పై క్రేజీ న్యూస్
- ‘తెలుగు కదా’ కోసం ‘మన శంకర వరప్రసాద్ గారు’ బ్యూటీ
- ‘ఓజి’.. రెబల్ సర్ప్రైజ్ నిజమేనా?
- ‘అఖండ 2’ స్పెషల్ సాంగ్ పై కొత్త అప్ డేట్ !
- ఓటిటి సమీక్ష: ‘ఫరెవర్’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- పవన్ వల్లే విలన్ గా చేశాను – మనోజ్
- మొత్తానికి తెలుగు వరకే పరిమితమైన ‘ఓజి’
- ‘బన్నీ – అట్లీ’ సినిమా పై క్రేజీ న్యూస్ !