‘అన్నమయ్య’ మరియు ‘శ్రీ రామదాసు’ చిత్రాల తర్వాత అక్కినేని నాగార్జున నటిస్తున్న భక్తిరస చిత్రం ‘శిరిడి సాయి’. సెప్టెంబర్ 6న విడుదల కానున్న ఈ చిత్రం యొక్క పంపిణీ హక్కులను ఇండస్ట్రీ టాప్ ప్రొడ్యూసర్లు చేజిక్కించుకున్నారు. నైజాం పంపిణీ హక్కులను నిర్మాత దిల్ రాజు దక్కించుకోగా, కృష్ణా జిల్లా పంపిణీ హక్కులను నిర్మాత సి. అశ్వినీదత్ దక్కించుకున్నారు. ఇప్పటికే మార్కెట్ లోకి విడుదలైన ఈ చిత్ర పాటలకి మంచి ఆదరణ లబించడంతో ఈ చిత్ర ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీ కాంత్, శరత్ బాబు మరియు కమలినీ ముఖర్జీ ప్రధాన పాత్రలు పోషించారు. ఎ. మహేష్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి ఎం.ఎం కీరవాణి సంగీతం అందించారు.
శిరిడి సాయి పంపిణీ హక్కులు దక్కించుకున్న టాప్ ప్రొడ్యూసర్స్
శిరిడి సాయి పంపిణీ హక్కులు దక్కించుకున్న టాప్ ప్రొడ్యూసర్స్
Published on Aug 29, 2012 4:16 AM IST
సంబంధిత సమాచారం
- 2025 ఓవర్సీస్ మార్కెట్ లో ‘కూలీ’ లీడ్ లో ఉందా?
- ఓటిటి పార్ట్నర్ ని లాక్ చేసుకున్న ‘మిరాయ్’
- ‘ఓజి’ అసలు ఆట రేపటి నుంచి!
- అనుష్క ఫ్యాన్స్ కి డిజప్పాయింటింగ్ న్యూస్!
- ‘ఓజి’ మేకర్స్ స్ట్రాటజీ.. ఒక రకంగా మంచిదే!?
- టీజర్ టాక్: ఈసారి ‘బాహుబలి’ ట్రీట్ అంతకు మించి.. ఈ వెర్షన్ లలో కూడా విడుదల!
- ‘ఓజి’ డే 1 వసూళ్లపై ఇప్పుడు నుంచే అంచనాలు!
- ‘టాక్సిక్’ కోసం ఇలా కూడా మారిన యష్?
- వివి వినాయక్ రీఎంట్రీ.. ఆ హీరో కోసం మాస్ సబ్జెక్ట్ తో ఆల్ సెట్?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!