మహేష్ మరియు వెంకటేష్ ప్రధాన పాత్రలలో రాబోతున్న “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” చిత్ర చిత్రీకరణ చివరి దశలో ఉంది సమంత మరియు అంజలి ఈ చిత్రంలో కథానాయికలుగా కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరణ జరుపుకుంటుంది. రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా నిర్మించిన భద్రాచలం సెట్లో చిత్రీకరణ జరుపుకుంటుంది. చిత్రంలో చాలా భాగం వరకు చిత్రీకరణ పూర్తయిపోయింది డిసెంబర్ మొదటి వారంలో మహేష్ బాబు మరియు సమంతల మధ్య ఒక పాటను చిత్రీకరించనున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వెంకటేష్ మరియు మహేష్ బాబు అన్నదమ్ముల పాత్రలలో కనిపించనున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుందని నిర్మాత ధీమాగా ఉన్నారు.కే వి గుహన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి మిక్కి జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం కోసం భద్రాచలం సెట్
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం కోసం భద్రాచలం సెట్
Published on Nov 11, 2012 8:50 PM IST
సంబంధిత సమాచారం
- ముంబైలో ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ పాఠశాలను సందర్శించిన బాలకృష్ణ
- ఇదంతా ‘మహావతార్ నరసింహ’ ప్రభావమేనా? కానీ.. ఓ ఇంట్రెస్టింగ్ అంశం
- కాంతార చాప్టర్ 1 : తెలుగు రాష్ట్రాల్లో ఎవరెవరు రిలీజ్ చేస్తున్నారంటే..?
- అఫీషియల్ : దుల్కర్తో జతకట్టిన బుట్టబొమ్మ..!
- క్రేజీ క్లిక్: ‘మన శంకర వరప్రసాద్ గారి’తో పూరీ సేతుపతి..!
- ఫోటో మూమెంట్ : కొణిదెల వారసుడికి మెగా దీవెనలు!
- ఈ భాషలో కూడా ‘ఓజి’ రిలీజ్!?
- గుడ్ న్యూస్: కొణిదెల కుటుంబంలోకి మరో వారసుడు
- ‘లోక’ సెన్సేషన్ .. వరల్డ్ వైడ్ 202 కోట్లతో మరో ఫీట్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- బొమ్మల సినిమాకి ఈ రేంజ్ సీనుందా.. నెక్స్ట్ లెవెల్ హైప్ తో
- కాజల్ కి యాక్సిడెంట్? క్లారిటీ ఇచ్చిన ‘సత్యభామ’
- వైరల్ వీడియో: OG కోసం జపనీస్ బీట్స్ తో అదరగొడుతున్న థమన్
- ఆసియా కప్ 2025: యూఏఈతో మ్యాచ్లో టీమ్ ఇండియా ఆడే అవకాశం ఉన్న 11 మంది ఆటగాళ్లు వీరే!
- ఫోటో మూమెంట్ : కొణిదెల వారసుడికి మెగా దీవెనలు!
- మహావతార్ తర్వాత ‘వాయుపుత్ర’.. సెన్సేషనల్ అనౌన్సమెంట్ తో నాగవంశీ
- గుడ్ న్యూస్: కొణిదెల కుటుంబంలోకి మరో వారసుడు
- బెల్లంకొండ బోల్డ్ స్టేట్మెంట్.. 10 నిమిషాల తర్వాత అలా చేస్తే సినిమాలు చేయడట..!