నాగార్జున హీరోగా నటిస్తున్న ఫాంటసి సినిమా ‘డమరుకం’ చిత్రానికి సంభందించిన వైజాగ్ పంపిణీ హక్కులు ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ దక్కించుకున్నారు. ప్రతుతం అన్నపూర్ణ స్టుడియోలో ప్రత్యేక పాట చిత్రీకరణలో ఉన్న ఈ చిత్ర ఆడియోని సెప్టెంబరు 10న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో అనుష్క హీరొయిన్ గా నటిస్తుంది. కామెడీ చిత్రాల దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నాగార్జున కెరీర్లోనే అత్యదిక బడ్జెట్ తో రూపొందుతుంది. ఆర్.ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై వెంకట్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
డమరుకం వైజాగ్ హక్కులు దక్కించుకున్న బెల్లంకొండ
డమరుకం వైజాగ్ హక్కులు దక్కించుకున్న బెల్లంకొండ
Published on Aug 27, 2012 8:23 PM IST
సంబంధిత సమాచారం
- 2025 ఓవర్సీస్ మార్కెట్ లో ‘కూలీ’ లీడ్ లో ఉందా?
- ఓటిటి పార్ట్నర్ ని లాక్ చేసుకున్న ‘మిరాయ్’
- ‘ఓజి’ అసలు ఆట రేపటి నుంచి!
- అనుష్క ఫ్యాన్స్ కి డిజప్పాయింటింగ్ న్యూస్!
- ‘ఓజి’ మేకర్స్ స్ట్రాటజీ.. ఒక రకంగా మంచిదే!?
- టీజర్ టాక్: ఈసారి ‘బాహుబలి’ ట్రీట్ అంతకు మించి.. ఈ వెర్షన్ లలో కూడా విడుదల!
- ‘ఓజి’ డే 1 వసూళ్లపై ఇప్పుడు నుంచే అంచనాలు!
- ‘టాక్సిక్’ కోసం ఇలా కూడా మారిన యష్?
- వివి వినాయక్ రీఎంట్రీ.. ఆ హీరో కోసం మాస్ సబ్జెక్ట్ తో ఆల్ సెట్?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!