తనికెళ్ళ భరణి దర్శకత్వంలో వచ్చిన “మిథునం” చిత్రాన్ని విలక్షణ దర్శకుడు బాపు ప్రశంసలలో ముంచెత్తారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం మరియు లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఈ మధ్య కాలంలో విమర్శకుల నుండి పలు ప్రశంసలు అందుకుంది ఇది జరిగిన కొద్ది కాలంలోనే బాపు గారు ఈ చిత్ర దర్శకుడు తనికెళ్ళ భరణికి ఒక ఉత్తరం రాశారు. రమణ గారు రచించిన “మిథునం” పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం విదితమే. ఈ చిత్రానికి నాకు అందిన అన్ని ప్రశంసలలో బాపు గారి ప్రశంస ప్రత్యేకమయినది అని తనికెళ్ళ భరణి అన్నారు. ఈ చిత్రానికి స్వర వీణాపాణి సంగీతం అందించిన ఈ చిత్రానికి రాజేంద్రప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించారు ఈ చిత్రం త్వరలో అమెరికాలో విడుదల కానుంది.
మిథునం చిత్రాన్ని ప్రశంసలలో ముంచెత్తిన బాపు
మిథునం చిత్రాన్ని ప్రశంసలలో ముంచెత్తిన బాపు
Published on Jan 1, 2013 7:38 PM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష: ‘మిరాయ్’ – ఇంప్రెస్ చేసే సాలిడ్ అడ్వెంచరస్ మైథాలజీ డ్రామా
- సమీక్ష : కిష్కింధపురి – ఆకట్టుకునే హారర్ అండ్ యాక్షన్ డ్రామా !
- పొంగల్ రిలీజ్ కన్ఫర్మ్ చేసిన పరాశక్తి.. జన నాయగన్కు తప్పని పోటీ..!
- సమీక్ష : డెమోన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ – విజువల్ ట్రీట్తో పాటు ఎమోషనల్ బీట్
- ఇక వాటికి దూరంగా అనుష్క.. లెటర్ రాసి మరీ నిర్ణయం..!
- పోల్ : మిరాయ్ చిత్రం పై మీ అభిప్రాయం..?
- ‘మిరాయ్’లో కనిపించని పాటలు.. ఇక అందులోనే..?
- ‘మిరాయ్’ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్!
- ‘బాహుబలి’ తర్వాత ‘మిరాయ్’ కే చూసా అంటున్న వర్మ!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మిరాయ్’ – ఇంప్రెస్ చేసే సాలిడ్ అడ్వెంచరస్ మైథాలజీ డ్రామా
- సాలిడ్ బుకింగ్స్ కనబరుస్తున్న ‘మిరాయ్’
- ‘కాంతార 1’ కి భారీ ఓటిటి డీల్!
- గ్లోబల్ రీచ్ కోసం ‘కాంతార 1’.. వర్కౌట్ అయ్యేనా?
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సూపర్ స్టార్ “కూలీ”
- హైదరాబాద్లో బొమ్మల సినిమాకు ఇంత క్రేజా..?
- ‘మిరాయ్’ సర్ప్రైజ్.. రెబల్ సౌండ్ మామూలుగా ఉండదు..!
- టీజర్ టాక్: ఇంట్రెస్టింగ్ గా ‘తెలుసు కదా’.. ముగింపు ఎలా ఉంటుందో!