రవితేజ మరియు శృతి హాసన్ ప్రధాన పాత్రలలో రాబోతున్న చిత్రం “బలుపు” అక్టోబర్లో చిత్రీకరణ మొదలు పెట్టుకోనుంది. గోపీచంద్ మలినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు ప్రసాద్ వి పోట్లురి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు గతంలో గోపీచంద్ మరియు రవి తేజ కలయికలో “డాన్ శీను” చిత్రం వచ్చి విజయం సాదించింది. అలాంటి వినోదాత్మక అంశాలున్న మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని సమాచారం. “గబ్బర్ సింగ్” చిత్రం తరువాత శృతి హాసన్ ఒప్పుకున్న మొదటి చిత్రం ఇదే. ఇందులో తన పాత్రకి మంచి హాస్యాన్ని పండించే అవకాశం ఉందని ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. రవితేజ మరియు శృతి హాసన్ కలయిక ఆశ్చర్యం కలిగించేదే, తెర మీద వీరి కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ప్రస్తుతం రవితేజ “సార్ వస్తారా” చిత్రంలో నటిస్తున్నారు ఇది కాకుండా మరి కొంతమంది దర్శకులతో కథా చర్చల్లో ఉన్నారు శృతి హాసన్, ప్రభుదేవా రాబోతున్న చిత్రం “నువ్వొస్తానంటే నేనొద్దంటానా ” హిందీ రీమేక్లో కనిపించనుంది.
అక్టోబర్ లో చిత్రీకరణ మొదలు పెట్టుకోనున్న బలుపు
అక్టోబర్ లో చిత్రీకరణ మొదలు పెట్టుకోనున్న బలుపు
Published on Sep 1, 2012 8:46 AM IST
సంబంధిత సమాచారం
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘కింగ్డమ్’
- 2025 ఓవర్సీస్ మార్కెట్ లో ‘కూలీ’ లీడ్ లో ఉందా?
- ఓటిటి పార్ట్నర్ ని లాక్ చేసుకున్న ‘మిరాయ్’
- ‘ఓజి’ అసలు ఆట రేపటి నుంచి!
- అనుష్క ఫ్యాన్స్ కి డిజప్పాయింటింగ్ న్యూస్!
- ‘ఓజి’ మేకర్స్ స్ట్రాటజీ.. ఒక రకంగా మంచిదే!?
- టీజర్ టాక్: ఈసారి ‘బాహుబలి’ ట్రీట్ అంతకు మించి.. ఈ వెర్షన్ లలో కూడా విడుదల!
- ‘ఓజి’ డే 1 వసూళ్లపై ఇప్పుడు నుంచే అంచనాలు!
- ‘టాక్సిక్’ కోసం ఇలా కూడా మారిన యష్?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!