ఈ మధ్య కాలంలో అమల పాల్ మేఘాల్లో తేలిపోతుంది. ఈ మధ్యనే మలయాళంలో తిరిగి తెరంగేట్రం చేసిన చిత్రం “రన్ బేబి రన్” అక్కడ భారీ విజయం సాదించింది. ఈ చిత్రంలో బ్రేకింగ్ న్యూస్ కోసం ఏమయినా చేసే ఒక ఎడిటర్ పాత్రలో అమలా పాల్ నటించింది. చాలా కాలం తరువాత అమలా పాల్ మలయాళంలో ఒక కమర్షియల్ చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో కథానాయకుడిగా మోహన్ లాల్ నటించారు ఓనంకి విడుదలయిన అన్ని చిత్రాలలో “రన్ బేబి రన్” చిత్రం విజేతగా నిలిచింది. తెలుగులో ఆమె చేస్తున్న చిత్రాలు “నాయక్” మరియు “జెండా పై కపిరాజు” చిత్రాలు చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ఈ మధ్యనే ఐస్ ల్యాండ్ లో “నాయక్” చిత్రం కోసం చరణ్ సరసన ” శుభలేఖ రాసుకున్నా” పాట చిత్రీకరణలో పాల్గొన్నారు. అక్కడ నుండి నేరుగా “జెండా పై కపిరాజు” తమిళ వెర్షన్ చిత్రీకరణ కోసం గోవా వెళ్ళారు. తన కెరీర్ గాడిలో పడటంతో తన ఆనందానికి ఇంతకన్నా కారణాలు అవసరం లేకుండాపోయింది. నాయక్ చిత్రంతో పరిశ్రమలో పెద్ద దర్శకులు మరియు నిర్మాతలను ఆకట్టుకోనుంది. “నాయక్” చిత్రానికి వి వి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.
మేఘాల్లో తేలిపోతున్న అమలా పాల్
మేఘాల్లో తేలిపోతున్న అమలా పాల్
Published on Sep 7, 2012 2:34 AM IST
సంబంధిత సమాచారం
- ‘ఓజి’ నుంచి సువ్వి సువ్వి సాంగ్.. థమన్ నుంచి బ్యూటిఫుల్ బ్యాంగర్
- ఓటీటీలో పుష్ప 2 ని మించి ‘దేవర’?
- ‘ఓజి’ నెక్స్ట్ ట్రీట్ కోసం అంతా వెయిటింగ్!
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘కింగ్డమ్’
- 2025 ఓవర్సీస్ మార్కెట్ లో ‘కూలీ’ లీడ్ లో ఉందా?
- ఓటిటి పార్ట్నర్ ని లాక్ చేసుకున్న ‘మిరాయ్’
- ‘ఓజి’ అసలు ఆట రేపటి నుంచి!
- అనుష్క ఫ్యాన్స్ కి డిజప్పాయింటింగ్ న్యూస్!
- ‘ఓజి’ మేకర్స్ స్ట్రాటజీ.. ఒక రకంగా మంచిదే!?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!