వి. వి. వినాయక్ , త్రివిక్రమ్, పూరి జగన్నాథ్ లతో కలిసి పనిచేసిన అల్లు అర్జున్ ఇప్పుడు తొలిసారిగా సురేందర్ రెడ్డితో కలిసిపనిచేయనున్నాడు . 2012 అక్టోబర్లో లాంచనంగా ఈ చిత్రం ప్రారంభమైంది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ ‘ఇద్దరమ్మాయిలతో ‘ చిత్రీకరణలో స్పెయిన్ లో తీరికలేకుండా వున్నాడు. ఈ నెల చివర్నుంచి సురేందర్ రెడ్డి చిత్రంలో అల్లు అర్జున్ పాల్గొంటాడని వినికిడి. ఈ చిత్రం యొక్క ప్రీ-ప్రొడక్షన్ పనులు చాలా వేగంగా సాగుతున్నాయి. మిగిలిన నటీ నటులను ఇంకా ఖాయం చేయాల్సివుంది. నల్లమలపు బుజ్జి మరియు డా . కె వేంకటేశ్వర రావు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ఏం మాయ చేసావే’ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన మనోజ్ పరమహంస ఈ చిత్రం కోసం పనిచేయనున్నారు. ఈ చిత్రానికి సంభందించిన మరి కొన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
త్వరలో ప్రారంభంకానున్న అల్లు అర్జున్ ,సురేందర్ రెడ్డి చిత్రం
త్వరలో ప్రారంభంకానున్న అల్లు అర్జున్ ,సురేందర్ రెడ్డి చిత్రం
Published on Mar 1, 2013 6:30 PM IST
సంబంధిత సమాచారం
- ఆ సినిమాతో 200 కోట్లు నష్టాలు – అమీర్ ఖాన్
- గుణశేఖర్ ‘యుఫోరియా’ పై లేటెస్ట్ అప్ డేట్ !
- పవన్ కళ్యాణ్ ‘OG’లో మరో సర్ప్రైజ్
- ‘లెనిన్’ క్లైమాక్స్ కోసం సన్నాహాలు
- ‘మన శంకర వరప్రసాద్ గారు” కోసం భారీ సెట్.. ఎక్కడంటే ?
- బాలయ్య ‘అఖండ 2’లో మరో గెస్ట్ రోల్ ?
- నాని ‘ప్యారడైజ్’లో మోహన్ బాబు.. లీక్ చేసిన మంచు లక్ష్మి
- నాగచైతన్య లాంచ్ చేసిన ‘బ్యూటీ’ మూవీ ట్రైలర్
- అభయమ్ మసూమ్ సమ్మిట్లో సాయి దుర్గ తేజ్ సందేశం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మిరాయ్’ – ఇంప్రెస్ చేసే సాలిడ్ అడ్వెంచరస్ మైథాలజీ డ్రామా
- సమీక్ష : కిష్కింధపురి – ఆకట్టుకునే హారర్ అండ్ యాక్షన్ డ్రామా !
- సమీక్ష : డెమోన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ – విజువల్ ట్రీట్తో పాటు ఎమోషనల్ బీట్
- ఫోటో మూమెంట్ : ఓజి టీమ్తో ఓజస్ గంభీర క్లిక్..!
- నార్త్ లో ‘మిరాయ్’ కి సాలిడ్ ఓపెనింగ్స్!
- ‘మహావతార్ నరసింహ’ విధ్వంసం.. 50 రోజులు రికార్డు థియేటర్స్ లో
- ‘ఓజి’ నుంచి సాలిడ్ అప్డేట్.. ఎప్పుడో చెప్పిన థమన్
- ‘మిరాయ్’ కి కనిపించని హీరో అతనే అంటున్న నిర్మాత, హీరో