అందరు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న అక్కినేని కుటుంబం యొక్క మల్టీ స్టారర్ సినిమా ‘మనం’ పూజ కార్యక్రమాలు ఈ రోజు జరిగాయి. ఈ సినిమాలో తెలుగు సినిమా లెజెండ్ అక్కినేని నాగేశ్వర్ రావు గారు, అక్కినేని నాగార్జున, అక్కినేని నాగ చైతన్య హీరోలు నటిస్తున్నారు. నాగ చైతన్య సరసన సమంత, నాగార్జున సరసన శ్రియ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభ వేడుకని నాగార్జున ట్వీట్ చేశారు. ‘ ‘మనం’ సినిమా పూజ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇది మా అందరికి చాలా ఎమోషినల్ డే. మా అమ్మ కూడా మమ్మల్ని దీవించింది’. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి హర్ష వర్ధన్ డైలాగ్స్ అందిస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
అక్కినేని మల్టీ స్టారర్ సినిమా ప్రారంభం
అక్కినేని మల్టీ స్టారర్ సినిమా ప్రారంభం
Published on Jun 3, 2013 4:02 PM IST
సంబంధిత సమాచారం
- 4 రోజుల్లో వరల్డ్ వైడ్ “మిరాయ్” వసూళ్లు ఎంతంటే!
- మెగాస్టార్ ‘వృషభ’ టీజర్ కి డేట్ ఖరారు!
- ‘ఓజి’ ప్రమోషన్స్ షురూ చేసిన పామ్!
- పోల్ : ‘ఓజి’ నుంచి ఇపుడు వరకు వచ్చిన నాలుగు సాంగ్స్ లో మీకేది బాగా నచ్చింది?
- “కిష్కింధపురి” పై చిరంజీవి వీడియో రివ్యూ వైరల్!
- ఓటీటీ సమీక్ష : తమన్నా ‘డూ యూ వాన్నా పార్ట్నర్’ తెలుగు డబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో
- వరల్డ్ రెండో బిగ్గెస్ట్ ఐమ్యాక్స్ స్క్రీన్ లో ‘ఓజి’ ఊచకోత.. నిమిషాల్లో హౌస్ ఫుల్!
- అప్పుడు మహేష్ ఫ్యాన్స్, ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ని తప్పని ప్రూవ్ చేసిన థమన్!
- అక్కడ మార్కెట్ లో సాలిడ్ వసూళ్లతో “మిరాయ్”
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘తను రాధే నేను మధు’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘డ్రాగన్’ కోసం కొత్తగా ట్రై చేస్తోన్న ఎన్టీఆర్ ?
- 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటున్న ‘ఓజి’ టీం!
- ఓజి : గన్స్ ఎన్ రోసెస్.. ఊచకోతకు సిద్ధం కావాల్సిందే..!
- ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయారు – రజనీకాంత్
- అఖిల్ ‘లెనిన్’ ఇంట్రో సీన్స్ పై కసరత్తులు !
- అప్పుడు మహేష్ ఫ్యాన్స్, ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ని తప్పని ప్రూవ్ చేసిన థమన్!
- ఓటీటీ సమీక్ష : తమన్నా ‘డూ యూ వాన్నా పార్ట్నర్’ తెలుగు డబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో