సుశాంత్ తాజా సినిమా ‘అడ్డా’ జూలైలో విడుదలకు సిద్దంగావుంది. షన్వి హీరొయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా నాగ్ కార్ప్ బ్యానర్ లో చింతలపూడి శ్రీనివాసరావు మరియు నాగ సుశీల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జి కార్తీక్ రెడ్డి దర్శకుడు. రెండు పాటలు చిత్రీకరణ కోసం చిత్ర బృందం స్విట్జర్లాండ్ వెళ్లారు. ఈ సినిమా తెరకెక్కుతున్న విధానంపై సుశాంత్ ఆనందంగా వున్నాడు . ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముగించుకుని నిర్మానంతర కార్యకరమలలొ బిజీగావున్నారు. నాలుగు సంవత్సరాల తరువాత సుశాంత్ నటిస్తున్న సినిమా కావడంతో బృందమంతా కష్టపడి పనిచేస్తున్నారు. అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం ఈ నెల 22న శిల్పకళా వేదికలో విడుదలకానుంది. ఈ వేడుకలో సుశాంత్, షన్వి మరియు శ్వేత భరద్వాజ్ చేసే నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
శరవేగంగా అడ్డా పోస్ట్ ప్రొడక్షన్
శరవేగంగా అడ్డా పోస్ట్ ప్రొడక్షన్
Published on Jun 11, 2013 10:30 PM IST
సంబంధిత సమాచారం
- తారక్ తో ఇలాంటి సినిమా అంటున్న “మిరాయ్” దర్శకుడు!
- ‘ఓజి’ ప్రీమియర్ షోస్ లేవా.. కానీ!
- 4 రోజుల్లో వరల్డ్ వైడ్ “మిరాయ్” వసూళ్లు ఎంతంటే!
- మెగాస్టార్ ‘వృషభ’ టీజర్ కి డేట్ ఖరారు!
- ‘ఓజి’ ప్రమోషన్స్ షురూ చేసిన పామ్!
- పోల్ : ‘ఓజి’ నుంచి ఇపుడు వరకు వచ్చిన నాలుగు సాంగ్స్ లో మీకేది బాగా నచ్చింది?
- “కిష్కింధపురి” పై చిరంజీవి వీడియో రివ్యూ వైరల్!
- ఓటీటీ సమీక్ష : తమన్నా ‘డూ యూ వాన్నా పార్ట్నర్’ తెలుగు డబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో
- వరల్డ్ రెండో బిగ్గెస్ట్ ఐమ్యాక్స్ స్క్రీన్ లో ‘ఓజి’ ఊచకోత.. నిమిషాల్లో హౌస్ ఫుల్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘తను రాధే నేను మధు’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘డ్రాగన్’ కోసం కొత్తగా ట్రై చేస్తోన్న ఎన్టీఆర్ ?
- 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటున్న ‘ఓజి’ టీం!
- ఓజి : గన్స్ ఎన్ రోసెస్.. ఊచకోతకు సిద్ధం కావాల్సిందే..!
- ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయారు – రజనీకాంత్
- అఖిల్ ‘లెనిన్’ ఇంట్రో సీన్స్ పై కసరత్తులు !
- అప్పుడు మహేష్ ఫ్యాన్స్, ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ని తప్పని ప్రూవ్ చేసిన థమన్!
- ఓటీటీ సమీక్ష : తమన్నా ‘డూ యూ వాన్నా పార్ట్నర్’ తెలుగు డబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో