ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా త్వరలో రాబోతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘బిజినెస్ మేన్’ వచ్చే వారంలో భారీగా విడుధలవబోతుంది. ఈ చిత్రం జనవరి 11న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి సంబందించిన కొన్ని ఆసక్తికరమైన అంశాలు మాకు తెలిసాయి. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఈ చిత్రంలో విలక్షణమైన పాత్ర పోషిస్తున్నారు. ఆయన ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేలా చిత్రీకరించారని సమాచారం. పూరి జగన్నాధ్ డైరెక్ట్ ఈ చిత్రానికి డాక్టర్ ఆర్.ఆర్ వెంకట్ నిర్మాత. కాజల్ అగర్వాల్ హీరోయినే కాగా తమన్ సంగీతం అందించిన ఆల్బంలో ‘సారోస్తరోస్తారా’ పాట ఇప్పటికే ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంది.
బిజినెస్ మేన్ లో కడుపుబ్బా నవ్విన్చనున్న ధర్మవరపు
బిజినెస్ మేన్ లో కడుపుబ్బా నవ్విన్చనున్న ధర్మవరపు
Published on Jan 4, 2012 10:46 AM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘కింగ్డమ్’ కొత్త సమస్య.. ప్రీమియర్ షోలకు కుదరట్లేదుగా..!
- బాబీతో చిరు నెక్స్ట్ చిత్రం మొదలయ్యేది అప్పుడేనా..?
- ‘వీరమల్లు’కి అసలు పరీక్ష.. నెగ్గే ఛాన్స్ ఉంది!
- ఇక్కడ ‘కూలీ’ ని మించి ‘వార్ 2’
- ‘కింగ్డమ్’ ముందు గట్టి టార్గెట్?
- ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. వారం రోజులపాటు చీకట్లోనే..!
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో క్రేజీ క్లైమాక్స్ పూర్తి.. పవన్ లుక్ అదుర్స్
- రోలెక్స్ కి రౌడీ బాయ్ స్పెషల్ థాంక్స్!