లక్ష్మి మంచు నూతన చిత్రం “గుండెల్లో గోదారి” జనవరి 1 న రాజమండ్రి లో మొదలయ్యింది. ఆది పినిసెట్టి, లక్ష్మి మంచు ,తాప్సీ మరియు సందీప్ కిషన్ ఈ చిత్రం లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రం లో నటనతో కూడిన ప్రేమకథ ఉంటుంది 1986 లో వచ్చిన వరదల ఆధారంగా తీస్తున్న చిత్రం లో చాలా భాగం తూర్పు మరియు పశ్చిమ గోదారి జిల్లాల లో ఉంటుంది. కుమార్ నాగేంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి పళణి ఛాయాగ్రాహకుడిగా చేస్తున్నారు. ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. జనవరి 7 న మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకోనుంది ఈ సంవత్సరం మే లో ఈ చిత్రం విడుదల కావచ్చు.
షూటింగ్ మొదలయిన “గుండెల్లో గోదారి”
షూటింగ్ మొదలయిన “గుండెల్లో గోదారి”
Published on Jan 2, 2012 11:01 PM IST
సంబంధిత సమాచారం
- అఫీషియల్: సూర్య తెలుగు సినిమాలో కేజీయఫ్ నటి
- ఓటీటీలో కూడా ‘ఓజి’ ఊచకోత!
- పట్టాలెక్కేందుకు ‘స్పిరిట్’ రెడి!
- విక్రమ్ కొడుక్కి తెలుగు ఆడియెన్స్ మంచి వెల్కమ్
- ఓటీటీ లోకి వచ్చాక “ఓజి” కి ఊహించని రెస్పాన్స్!
- అది ఒక అద్భుతమైన వేదిక – ప్రియమణి
- యంగ్ హీరోతో సీనియర్ దర్శకుడు ఫిక్స్ !
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో స్పెషల్ ఎపిసోడ్
- ముందస్తు బుకింగ్ లో అదరగొట్టిన ‘బాహుబలి ది ఎపిక్’ !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : ధృవ్ విక్రమ్ ‘బైసన్’ – కొంతవరకే వర్కవుట్ అయిన స్పోర్ట్స్ డ్రామా
- ఫోటో మూమెంట్: ‘పెద్ది’ స్టార్ తో ‘కే ర్యాంప్’ హీరో
- ఓటీటీ సమీక్ష: ‘కురుక్షేత్ర’ సీజన్ 2 – తెలుగు డబ్ యానిమేటెడ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో
- ‘మాస్ జాతర’ ట్రైలర్ ఫీస్ట్ కి డేట్ వచ్చేసింది!
- ముందస్తు బుకింగ్ లో అదరగొట్టిన ‘బాహుబలి ది ఎపిక్’ !
- ఫౌజీ పై ఇంట్రెస్టింగ్ బజ్.. నిజమైతే ఫ్యాన్స్కు డబుల్ ట్రీట్ ఖాయం!
- ‘శంకర వరప్రసాద్ గారు’తో మెగాస్టార్ ఆ ఫీట్ కొడతారా..?
- ‘బన్నీ – అట్లీ’ సినిమా పై లేటెస్ట్ అప్ డేట్ !


