ఒకప్పుడు హాస్యం చిత్రం లో ఒక భాగం ల ఉండేది కాని ఇప్పుడు హాస్యమే ప్రధానం అయిపోయింది. టాలివుడ్ నిర్మాతలు కూడా హాస్యానికి ప్రాధాన్యం ఇస్తున్నారు వారి అంతిమ లక్ష్యం ధియేటర్ కి వచ్చిన ప్రేక్షకుడిని నవ్వించడంగా అడుగులు వేస్తున్నారు. నవరసాలలో ఇప్పుడు హాస్యం రాజు అయిపోయింది. అన్ని వర్గాల ప్రేక్షకులకు పరిశ్రమ లో హీరో లు ఉన్నారు. మొదటి వర్గానికి మహేష్ బాబు మరియు జూ.ఎన్ టి ఆర్ హాస్య చతురత కలిగిన కథానాయకులు దూకుడు మరియు బృందావనం చిత్రాలలో వాళ్ళ హాస్య చతురతతో ఆకట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ గతం లో లాగా హాస్యాన్ని పండించలేదు. రెండవ వర్గానికి గాను రవితేజ తన అద్బుతమయిన టైమింగ్ తో హాస్యాన్ని పండిస్తున్నారు. ఇంకా తరువాతి వర్గానికి అల్లరి నరేష్ హాస్యాన్ని అందిస్తున్నారు కథ చర్చల్లో కూర్చున్నపుడు హీరోలు దర్శకులను పంచ్ లైన్ ల ను మరియు హాస్యాన్ని కథలో చేర్చమని అడుగుతున్నారు. ప్రజలు కూడా వాటి కోసమే ఎదురుచూస్తున్నారు.
హాస్యమే ప్రధానంగా సాగిన 2011
హాస్యమే ప్రధానంగా సాగిన 2011
Published on Dec 29, 2011 6:32 PM IST
సంబంధిత సమాచారం
- విక్రమ్ కొడుక్కి తెలుగు ఆడియెన్స్ మంచి వెల్కమ్
- ఓటీటీ లోకి వచ్చాక “ఓజి” కి ఊహించని రెస్పాన్స్!
- అది ఒక అద్భుతమైన వేదిక – ప్రియమణి
- యంగ్ హీరోతో సీనియర్ దర్శకుడు ఫిక్స్ !
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో స్పెషల్ ఎపిసోడ్
- ముందస్తు బుకింగ్ లో అదరగొట్టిన ‘బాహుబలి ది ఎపిక్’ !
- ప్రభాస్ ‘స్పిరిట్’ పై క్రేజీ న్యూస్
- ‘బన్నీ – అట్లీ’ సినిమా పై లేటెస్ట్ అప్ డేట్ !
- అలాంటి సినిమాలకు రజినీ దూరం..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : ధృవ్ విక్రమ్ ‘బైసన్’ – కొంతవరకే వర్కవుట్ అయిన స్పోర్ట్స్ డ్రామా
- ఫోటో మూమెంట్: ‘పెద్ది’ స్టార్ తో ‘కే ర్యాంప్’ హీరో
- ఓటీటీ సమీక్ష: ‘కురుక్షేత్ర’ సీజన్ 2 – తెలుగు డబ్ యానిమేటెడ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో
- ‘మాస్ జాతర’ ట్రైలర్ ఫీస్ట్ కి డేట్ వచ్చేసింది!
- ముందస్తు బుకింగ్ లో అదరగొట్టిన ‘బాహుబలి ది ఎపిక్’ !
- ఫౌజీ పై ఇంట్రెస్టింగ్ బజ్.. నిజమైతే ఫ్యాన్స్కు డబుల్ ట్రీట్ ఖాయం!
- ‘శంకర వరప్రసాద్ గారు’తో మెగాస్టార్ ఆ ఫీట్ కొడతారా..?
- ‘బన్నీ – అట్లీ’ సినిమా పై లేటెస్ట్ అప్ డేట్ !

