డబ్బింగ్ సిరియల్స్ వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం రోజురోజుకు వేదేక్కితుంది. తెలుగు టెలివిషన్ పరిశ్రమ పరిరక్షణ సమితి తీసుకున్న కార్యాచరణ భాగంగా మార్చ్ 15 శుక్రవారం నాడు పంజాగుట్ట లో నున్న మా టీవీ ఆఫీసు ఎదురుగా నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు మద్దతుగా టీవీ కళాకారులు సాంకేతికా నిపుణులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మా టీవీ యాజమాన్యానికి మరో సారి తమ డిమాండ్స్ ను చెప్పారు. ఉగాది లోగా మా టీవీ లో ఎలాంటి డబ్బింగ్ సీరియల్స్ ప్రసారం చేయకూడదని ఒక వేల చేసినట్లైతే టీవీ పరిశ్రమ నుండి ఈలాంటి సహాయ సహకారాలు ఉండబోవని ముక్తకంతంతో తెలిపారు.ఆ తరువాత అక్కడనుండి ఖైరతాబాద్ లోనున్న జీ తెలుగు ఛానల్ ఆఫీసుకు, ఆర్ వి యస్ ఛానల్ కు కూడా బృందంగా వెళ్లి తమ డిమాండ్స్ ని తెలిపారు.
మా టీవీ ఆఫీసు ఎదురుగా తెలుగు టెలివిషన్ పరిశ్రమ పరిరక్షణ సమితి నిరసన దీక్ష
మా టీవీ ఆఫీసు ఎదురుగా తెలుగు టెలివిషన్ పరిశ్రమ పరిరక్షణ సమితి నిరసన దీక్ష
Published on Mar 15, 2013 2:30 AM IST
సంబంధిత సమాచారం
- బిగ్ బాస్ 9: వీక్షకుల్లో ఈ కంటెస్టెంట్ కి ఎక్కువగా పాజిటివ్ రెస్పాన్స్
- ‘వైబ్’ సాంగ్ అందుకే తీసేశారట !
- ఆ సినిమాతో 200 కోట్లు నష్టాలు – అమీర్ ఖాన్
- గుణశేఖర్ ‘యుఫోరియా’ పై లేటెస్ట్ అప్ డేట్ !
- పవన్ కళ్యాణ్ ‘OG’లో మరో సర్ప్రైజ్
- ‘లెనిన్’ క్లైమాక్స్ కోసం సన్నాహాలు
- ‘మన శంకర వరప్రసాద్ గారు” కోసం భారీ సెట్.. ఎక్కడంటే ?
- బాలయ్య ‘అఖండ 2’లో మరో గెస్ట్ రోల్ ?
- నాని ‘ప్యారడైజ్’లో మోహన్ బాబు.. లీక్ చేసిన మంచు లక్ష్మి
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మిరాయ్’ – ఇంప్రెస్ చేసే సాలిడ్ అడ్వెంచరస్ మైథాలజీ డ్రామా
- సమీక్ష : కిష్కింధపురి – ఆకట్టుకునే హారర్ అండ్ యాక్షన్ డ్రామా !
- సమీక్ష : డెమోన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ – విజువల్ ట్రీట్తో పాటు ఎమోషనల్ బీట్
- ఫోటో మూమెంట్ : ఓజి టీమ్తో ఓజస్ గంభీర క్లిక్..!
- నార్త్ లో ‘మిరాయ్’ కి సాలిడ్ ఓపెనింగ్స్!
- ‘మహావతార్ నరసింహ’ విధ్వంసం.. 50 రోజులు రికార్డు థియేటర్స్ లో
- ‘ఓజి’ నుంచి సాలిడ్ అప్డేట్.. ఎప్పుడో చెప్పిన థమన్
- ‘మిరాయ్’ కి కనిపించని హీరో అతనే అంటున్న నిర్మాత, హీరో