అల్లు శిరీష్ మొదటి సినిమా ‘గౌరవం’ ముగింపు దశకు చేరుకుంది. డ్యూయెట్ మూవీస్ బ్యానర్ పై ప్రకాష్ రాజ్ తెలుగు మరియు తమిళ్ లో నిర్మిస్తున్న ఈ సినిమాకి రాధా మోహన్ దర్శకుడు. సినిమా చిత్రీకరణ చాలా శాతం ముగిసింది. చివరి షెడ్యూల్ కుడా పూర్తయింది. మిగిలిన ప్యాచ్ వర్క్ ని హైదరాబాద్లో తీస్తున్నారు. అల్లు శిరీష్ సరసన యామి గౌతం నటిస్తుంది. పల్లెల్లో హానర్ కిల్లింగ్స్ నేపద్యంలో పట్నం కుర్రాడి రియాక్షన్ ఏంటి అన్నది ఈ సినిమా కథాంశం. థమన్ సంగీత దర్శకుడు. ఈ సినిమా ఏప్రిల్ మధ్యలో విడుదల కావచ్చు.
హైదరాబాద్లో గౌరవం ప్యాచ్ వర్క్
హైదరాబాద్లో గౌరవం ప్యాచ్ వర్క్
Published on Mar 15, 2013 4:02 AM IST
సంబంధిత సమాచారం
- బిగ్ బాస్ 9: వీక్షకుల్లో ఈ కంటెస్టెంట్ కి ఎక్కువగా పాజిటివ్ రెస్పాన్స్
- ‘వైబ్’ సాంగ్ అందుకే తీసేశారట !
- ఆ సినిమాతో 200 కోట్లు నష్టాలు – అమీర్ ఖాన్
- గుణశేఖర్ ‘యుఫోరియా’ పై లేటెస్ట్ అప్ డేట్ !
- పవన్ కళ్యాణ్ ‘OG’లో మరో సర్ప్రైజ్
- ‘లెనిన్’ క్లైమాక్స్ కోసం సన్నాహాలు
- ‘మన శంకర వరప్రసాద్ గారు” కోసం భారీ సెట్.. ఎక్కడంటే ?
- బాలయ్య ‘అఖండ 2’లో మరో గెస్ట్ రోల్ ?
- నాని ‘ప్యారడైజ్’లో మోహన్ బాబు.. లీక్ చేసిన మంచు లక్ష్మి
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మిరాయ్’ – ఇంప్రెస్ చేసే సాలిడ్ అడ్వెంచరస్ మైథాలజీ డ్రామా
- సమీక్ష : కిష్కింధపురి – ఆకట్టుకునే హారర్ అండ్ యాక్షన్ డ్రామా !
- సమీక్ష : డెమోన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ – విజువల్ ట్రీట్తో పాటు ఎమోషనల్ బీట్
- ఫోటో మూమెంట్ : ఓజి టీమ్తో ఓజస్ గంభీర క్లిక్..!
- నార్త్ లో ‘మిరాయ్’ కి సాలిడ్ ఓపెనింగ్స్!
- ‘మహావతార్ నరసింహ’ విధ్వంసం.. 50 రోజులు రికార్డు థియేటర్స్ లో
- ‘ఓజి’ నుంచి సాలిడ్ అప్డేట్.. ఎప్పుడో చెప్పిన థమన్
- ‘మిరాయ్’ కి కనిపించని హీరో అతనే అంటున్న నిర్మాత, హీరో