రవిబాబు రాబోతున్న చిత్రం “అవును” యామి గౌతంచెప్పిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించినట్టు తెలుస్తుంది. గత ఏడాది రవి బాబు మరియు యామి గౌతం “నువ్విలా” చిత్రం కోసం కలిసి పని చేశారు. యామి చెప్పిన భయానకమయిన సంఘటనతో ప్రేరణ పొందిన రవిబాబు “అవును” చిత్రాన్ని తెరకెక్కించాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో రవిబాబు రామోజీ ఫిలిం సిటీలో సితార హోటల్ లో ఉండేవారు దాదాపుగా 50 రోజుల పాటు ఒంటరిగానే ఉన్నా, రవిబాబుకి ఆ కథ విన్నాక ఏదో మార్పు కనిపించింది. రవిబాబు ఒంటరిగా నిద్రపోవడానికి చాలా భయపడ్డారు లైట్ లు అన్ని వేసి ఉంచి టీవీ ఆన్ లో ఉంచినా కూడా ఫలితం కనిపించలేదు. మధ్య రాత్రిలో హోటల్ నుండి బయటకి వచ్చేసారు. ఇదే కథను ఆయన ప్రేక్షకులతో పంచుకోవాలని అనుకున్నారు అందుకే “అవును” అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం యామి గౌతం చెప్పిన కథని ఆధారంగా తీస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్లో విడుదల కానుంది.
యామి గౌతం కథను చిత్రంగా చేసిన రవిబాబు
యామి గౌతం కథను చిత్రంగా చేసిన రవిబాబు
Published on Sep 8, 2012 2:18 PM IST
సంబంధిత సమాచారం
- ‘మిరాయ్’ ట్రైలర్కు టైమ్ ఫిక్స్.. ఎపిక్ వరల్డ్ పరిచయం అప్పుడే..!
- ‘పెద్ది’ పై లేటెస్ట్ అప్డేట్!
- సమీక్ష: ‘సుందరకాండ’ – ఆకట్టుకునే రోమ్ కామ్ డ్రామా
- ‘మన శంకర వరప్రసాద్ గారు’.. కొత్త పోస్టర్ తో అదరగొట్టారు!
- ‘ఓజి’ నుంచి సువ్వి సువ్వి సాంగ్.. థమన్ నుంచి బ్యూటిఫుల్ బ్యాంగర్
- ఓటీటీలో పుష్ప 2 ని మించి ‘దేవర’?
- ‘ఓజి’ నెక్స్ట్ ట్రీట్ కోసం అంతా వెయిటింగ్!
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘కింగ్డమ్’
- 2025 ఓవర్సీస్ మార్కెట్ లో ‘కూలీ’ లీడ్ లో ఉందా?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- ఓటీటీలో పుష్ప 2 ని మించి ‘దేవర’?
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- వీడియో : OG – సువ్వి సువ్వి లిరికల్ వీడియో (పవన్ కళ్యాణ్, సుజీత్)
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?
- తారక్ నెక్స్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ కి బ్రేక్?
- టీజర్ టాక్: ఈసారి ‘బాహుబలి’ ట్రీట్ అంతకు మించి.. ఈ వెర్షన్ లలో కూడా విడుదల!