నేరపరమైన ట్వీట్స్ కి ట్విట్టర్ వారు సెన్సార్ షిప్ ఇవ్వకపోవడంతో భారత ప్రభుత్వం ట్విట్టర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్దమవుతోంది. ఇప్పటివరకూ ట్విట్టర్ కి సంభందించిన ఎలాంటి ఆఫీసు ఇండియాలో లేకపోవడం మరియు సెన్సార్ షిప్ విషయంగా గవర్నమెంట్ ఇచ్చిన నోటీసులకు ట్విట్టర్ సిబ్బంది జవాబు ఇవ్వకపోవడంతో ఈ విషయం పై న్యూ ఢిల్లీ అధిష్టానం కోపంగా ఉంది. అందువల్ల భారత ప్రభుత్వం ట్విట్టర్ ని నిరోదించడానికి చూస్తోంది మరియు దీని కోసం యు.ఎస్ లోని హోంల్యాండ్ డిపార్ట్ మెంట్ సహాయంతో కూడా ట్విట్టర్ వారిపై ఒత్తిడి పెంచుతున్నారు. ట్విట్టర్ ని బాన్ చేస్తాము అన్న వార్త దేశంలోని చాలా మంది ప్రముఖులకు ఆగ్రహం తెప్పించింది. ఇలాంటి విషయాల్లో ఎంతో చురుకుగా పాల్గొనే సిద్దార్థ్ కూడా ఈ విషయం పై కొంచెం ఘాటుగానే స్పందించారు. వాక్ స్వాతంత్ర్యం అనేది రాజ్యాగం మనకిచ్చిన ప్రాధమిక హక్కు కనుక మన గవర్నమెంట్ అలా చెయ్యదు అని భావించాలి.
ట్విట్టర్ బాన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సెలబ్రిటీలు
ట్విట్టర్ బాన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సెలబ్రిటీలు
Published on Aug 21, 2012 9:16 PM IST
సంబంధిత సమాచారం
- 2025 ఓవర్సీస్ మార్కెట్ లో ‘కూలీ’ లీడ్ లో ఉందా?
- ఓటిటి పార్ట్నర్ ని లాక్ చేసుకున్న ‘మిరాయ్’
- ‘ఓజి’ అసలు ఆట రేపటి నుంచి!
- అనుష్క ఫ్యాన్స్ కి డిజప్పాయింటింగ్ న్యూస్!
- ‘ఓజి’ మేకర్స్ స్ట్రాటజీ.. ఒక రకంగా మంచిదే!?
- టీజర్ టాక్: ఈసారి ‘బాహుబలి’ ట్రీట్ అంతకు మించి.. ఈ వెర్షన్ లలో కూడా విడుదల!
- ‘ఓజి’ డే 1 వసూళ్లపై ఇప్పుడు నుంచే అంచనాలు!
- ‘టాక్సిక్’ కోసం ఇలా కూడా మారిన యష్?
- వివి వినాయక్ రీఎంట్రీ.. ఆ హీరో కోసం మాస్ సబ్జెక్ట్ తో ఆల్ సెట్?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!