శర్వానంద్ తన రాబోతున్న చిత్రం “కో అంటే కోటి” చిత్ర చిత్రీకరణ మొదలుపెట్టుకున్నారు. గతంలో “ఆవకాయ బిర్యాని” చిత్రానికి దర్శకత్వం వహించిన అనిష్ కురువిల్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని శర్వానంద్ స్వయంగా నిర్మిస్తున్నారు. ప్రియా ఆనంద్ ఈ చిత్రంలో కథానాయికగా కనిపించనుందని సమాచారం. త్వరలో ఈ చిత్ర బృందంతో ఈ నటి కలవనున్నారు. ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు త్వరలో వెల్లడిస్తారు. తన గత చిత్రం “నువ్వా – నేనా” పరాజయం పొందిన తరువాత శర్వానంద్ ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు. ఈ చిత్రం కాకుండా చేరన్ చేస్తున్న ద్విభాషా చిత్రంలో కూడా శర్వానంద్ కనిపించనున్నారు.
చిత్రీకరణ మొదలు పెట్టుకున్న శర్వానంద్ “కో అంటే కోటి”
చిత్రీకరణ మొదలు పెట్టుకున్న శర్వానంద్ “కో అంటే కోటి”
Published on Jul 17, 2012 4:02 AM IST
సంబంధిత సమాచారం
- ‘ఓజి’ మేకర్స్ స్ట్రాటజీ.. ఒక రకంగా మంచిదే!?
- టీజర్ టాక్: ఈసారి ‘బాహుబలి’ ట్రీట్ అంతకు మించి.. ఈ వెర్షన్ లలో కూడా విడుదల!
- ‘ఓజి’ డే 1 వసూళ్లపై ఇప్పుడు నుంచే అంచనాలు!
- ‘టాక్సిక్’ కోసం ఇలా కూడా మారిన యష్?
- వివి వినాయక్ రీఎంట్రీ.. ఆ హీరో కోసం మాస్ సబ్జెక్ట్ తో ఆల్ సెట్?
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- అఫీషియల్: ‘మాస్ జాతర’ వాయిదా.. మరి కొత్త డేట్?
- యూఎస్ మార్కెట్ లో 2 మిలియన్ దిశగా ‘మహావతార్ నరసింహ’
- ‘కూలీ’: ఒక్క తెలుగు వెర్షన్ లోనే ఇంత రాబట్టిందా?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?