మలేసియాలో “షాడో” చిత్రీకరణలో పాల్గొనడానికి వెంకటేష్ సిద్దమయ్యారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యునైటడ్ మూవీస్ బ్యానర్ మీద పరుచూరి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గత నెల ముంబైలో చిత్రీకరణ జరుపుకోవలసి ఉండగా అక్కడ భారీ వర్షాల కారణంగా రద్దయ్యింది. సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం ఈ షెడ్యూల్ లో కౌలాలంపూర్ వద్ద లంగ్కవి దీవుల్లో భారీ ఎత్తున యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్ 25 రోజుల పాటు జరగనుంది. వెంకటేష్, శ్రీకాంత్, ఆదిత్య పంచోలి మరియు రాహుల్ దేవ్ ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు. తాప్సీ మరియు మధురిమ బెనర్జీ ఈ చిత్రంలో కథానాయికలుగా కనిపించనున్నారు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.
షాడో చిత్రీకరణ కోసం మలేసియా బయలుదేరిన వెంకటేష్
షాడో చిత్రీకరణ కోసం మలేసియా బయలుదేరిన వెంకటేష్
Published on Jul 14, 2012 12:15 PM IST
సంబంధిత సమాచారం
- ‘ఓజి’ మేకర్స్ స్ట్రాటజీ.. ఒక రకంగా మంచిదే!?
- టీజర్ టాక్: ఈసారి ‘బాహుబలి’ ట్రీట్ అంతకు మించి.. ఈ వెర్షన్ లలో కూడా విడుదల!
- ‘ఓజి’ డే 1 వసూళ్లపై ఇప్పుడు నుంచే అంచనాలు!
- ‘టాక్సిక్’ కోసం ఇలా కూడా మారిన యష్?
- వివి వినాయక్ రీఎంట్రీ.. ఆ హీరో కోసం మాస్ సబ్జెక్ట్ తో ఆల్ సెట్?
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- అఫీషియల్: ‘మాస్ జాతర’ వాయిదా.. మరి కొత్త డేట్?
- యూఎస్ మార్కెట్ లో 2 మిలియన్ దిశగా ‘మహావతార్ నరసింహ’
- ‘కూలీ’: ఒక్క తెలుగు వెర్షన్ లోనే ఇంత రాబట్టిందా?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?