‘మదరాసపట్నం’ అనే సినిమాతో తమిళ ప్రేక్షకులకు పరిచయమైన బ్రిటిష్ భామ ఏమీ జాక్సన్ ఆ తరువాత ఎమయ చేసావే హిందీ రీమేక్ ‘ఏక్ దీవానా థా’ సినిమాలో నటించింది కానీ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయం చవి చూసింది. ఇప్పుడు ఈ ముద్దు గుమ్మ తెలుగులో రామ్ చరణ్ సరసన ‘ఎవడు’ అనే సినిమాలో నటిస్తోంది. వంశి పైడిపల్లి డైరెక్షన్లో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్లో పాల్గోనబోతున్నట్లు తన ట్విట్టర్ ఎకౌంటులో తెలిపింది. ఇదే కాకుండా తమిళంలో విక్రమ్ సరసన ‘తాండవం’ అనే సినిమాలో కూడా నటిస్తుంది.
‘ఎవడు’ షూటింగ్లో పాల్గొంటున్న ఏమీ జాక్సన్
‘ఎవడు’ షూటింగ్లో పాల్గొంటున్న ఏమీ జాక్సన్
Published on Apr 29, 2012 8:22 PM IST
సంబంధిత సమాచారం
- ఇంటర్వ్యూ : హీరో నారా రోహిత్ – ‘సుందరకాండ’ క్లీన్ చిత్రంగా అందరికీ కనెక్ట్ అవుతుంది..!
- సెన్సార్ ముగించుకున్న నారా రోహిత్ ‘సుందరకాండ’
- ‘బాలయ్య’ నుంచి మరో మరో వినూత్న కథ ?
- ‘రాజా సాబ్’ను ముగించే పనిలో ప్రభాస్.. షూటింగ్లో డార్లింగ్ బిజీ!
- మరో నెల రోజులు మాత్రమే.. ‘ఓజి’ ఫైర్ స్టోర్మ్కు అన్నీ లాక్..!
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!
- ‘బన్నీ – అట్లీ’ సినిమాలో బ్రదర్ సెంట్ మెంట్ !
- స్పాన్సర్ లేకుండా ఆసియా కప్: డ్రీమ్11తో బీసీసీఐ మూడు సంవత్సరాల ఒప్పందం మధ్యలో రద్దు
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- “రాజా సాబ్”కు ఇబ్బందులు.. నిజమేనా ?
- ‘సూర్య’ సినిమా కోసం భారీ సెట్ !
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘ది రాజా సాబ్’ ఇంట్రో సాంగ్ పై మేకర్స్ మాస్ ప్రామిస్!
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- మెగా ఫ్యాన్స్కు నిరాశ.. రీ-రిలీజ్లో ‘స్టాలిన్’ ఫ్లాప్..!
- అక్కడ ‘లియో’ రికార్డులు లేపేసిన ‘కూలీ’
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?