నారా రోహిత్, నిత్యా మీనన్ జంటగా నటిస్తున్న ‘ఒక్కడినే’ చిత్ర షూటింగ్ ప్రస్తుతం షరా వేగంగా పూర్తి చేసుకుంటుంది. ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ ఇప్పటి వరకు 60% వరకు పూర్తి చేసుకుంది. ఈ చిత్ర ఆఖరి షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో మొదలైంది. నారా రోహిత్, నిత్యా మీనన్, సాయి కుమార్ మరియు ఇతర నటీ నటులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. గతంలో జెనీలియా ముఖ్య పాత్రలో ‘కథ’ అనే సినిమాకి దర్శకత్వం వహించిన శ్రీనివాస్ రాగా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సీవీ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ నేపధ్య గాయకుడూ కార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
ఈ రోజు నుండే ‘ఒక్కడినే’ చివరి షెడ్యుల్
ఈ రోజు నుండే ‘ఒక్కడినే’ చివరి షెడ్యుల్
Published on Apr 29, 2012 11:33 AM IST
సంబంధిత సమాచారం
- ఇంటర్వ్యూ : హీరో నారా రోహిత్ – ‘సుందరకాండ’ క్లీన్ చిత్రంగా అందరికీ కనెక్ట్ అవుతుంది..!
- సెన్సార్ ముగించుకున్న నారా రోహిత్ ‘సుందరకాండ’
- ‘బాలయ్య’ నుంచి మరో మరో వినూత్న కథ ?
- ‘రాజా సాబ్’ను ముగించే పనిలో ప్రభాస్.. షూటింగ్లో డార్లింగ్ బిజీ!
- మరో నెల రోజులు మాత్రమే.. ‘ఓజి’ ఫైర్ స్టోర్మ్కు అన్నీ లాక్..!
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!
- ‘బన్నీ – అట్లీ’ సినిమాలో బ్రదర్ సెంట్ మెంట్ !
- స్పాన్సర్ లేకుండా ఆసియా కప్: డ్రీమ్11తో బీసీసీఐ మూడు సంవత్సరాల ఒప్పందం మధ్యలో రద్దు
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- “రాజా సాబ్”కు ఇబ్బందులు.. నిజమేనా ?
- ‘సూర్య’ సినిమా కోసం భారీ సెట్ !
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘ది రాజా సాబ్’ ఇంట్రో సాంగ్ పై మేకర్స్ మాస్ ప్రామిస్!
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- మెగా ఫ్యాన్స్కు నిరాశ.. రీ-రిలీజ్లో ‘స్టాలిన్’ ఫ్లాప్..!
- అక్కడ ‘లియో’ రికార్డులు లేపేసిన ‘కూలీ’
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?