ఎన్టీయార్, కాజల్ మరియు సమంతలు ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం “బృందావనం” ఈ చిత్రం ఇప్పుడు తమిళంలో రీమేక్ చెయ్యబోతున్నారు. రాజకీయ వేత్తగా మారిన నటుడు విజయ్ కాంత్ ఈ చిత్ర హక్కులను కొనుగోలు చేశారు. ఈ చిత్రంతో విజయ్ కాంత్ కొడుకు షణ్ముగ పాండియన్ పరిచయమవనున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడానికి విజయ్ కాంత్ ప్రముఖ దర్శకుల కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. సమంత మరియు కాజల్ పాత్రలను ఎవరు పోషిస్తున్నారనేది ఆసక్తి కరమయిన విషయం. ఇదిలా ఉండగా షణ్ముగ పాండియన్ జిమ్ కి వెళ్లి కసరత్తులు మొదలు పెట్టారు. దీనితో పాటు డాన్స్ మరియు ఫైట్స్ లో శిక్షణ తీసుకుంటున్నారు. తెలుగులో ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రం 2010లో మంచి విజయం సాదించిన చిత్రం.
తమిళంలో బృందావనం
తమిళంలో బృందావనం
Published on Apr 28, 2012 10:57 PM IST
సంబంధిత సమాచారం
- ఇంటర్వ్యూ : హీరో నారా రోహిత్ – ‘సుందరకాండ’ క్లీన్ చిత్రంగా అందరికీ కనెక్ట్ అవుతుంది..!
- సెన్సార్ ముగించుకున్న నారా రోహిత్ ‘సుందరకాండ’
- ‘బాలయ్య’ నుంచి మరో మరో వినూత్న కథ ?
- ‘రాజా సాబ్’ను ముగించే పనిలో ప్రభాస్.. షూటింగ్లో డార్లింగ్ బిజీ!
- మరో నెల రోజులు మాత్రమే.. ‘ఓజి’ ఫైర్ స్టోర్మ్కు అన్నీ లాక్..!
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!
- ‘బన్నీ – అట్లీ’ సినిమాలో బ్రదర్ సెంట్ మెంట్ !
- స్పాన్సర్ లేకుండా ఆసియా కప్: డ్రీమ్11తో బీసీసీఐ మూడు సంవత్సరాల ఒప్పందం మధ్యలో రద్దు
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- “రాజా సాబ్”కు ఇబ్బందులు.. నిజమేనా ?
- ‘సూర్య’ సినిమా కోసం భారీ సెట్ !
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘ది రాజా సాబ్’ ఇంట్రో సాంగ్ పై మేకర్స్ మాస్ ప్రామిస్!
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- మెగా ఫ్యాన్స్కు నిరాశ.. రీ-రిలీజ్లో ‘స్టాలిన్’ ఫ్లాప్..!
- అక్కడ ‘లియో’ రికార్డులు లేపేసిన ‘కూలీ’
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?