పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ మరియు ఇలియానా ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం “దేవుడు చేసిన మనుషులు” చిత్ర చిత్రీకరణ చివరి దశలో ఉంది. చిత్రంలో చాలా భాగం హైదరాబాద్ మరియు బ్యాంకాక్ లలో చిత్రీకరణ జరుపుకుంది. గత నెలగా ఈ చిత్ర బృందం బ్యాంకాక్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. గతంలో మేము చెప్పిన విధంగా ఇలియానా బ్యాంకాక్ లో తన పాత్ర చిత్రీకరణ పూర్తి చేసుకుంది. పూరి జగన్నాథ్,రవి తేజ మరియు ప్రకాష్ రాజ్ రాబోయే వారం ఇండియా తిరిగి రానున్నారు. రఘు కుంచె ఈ చిత్ర పాటల రికార్డింగ్ కోసం శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ చిత్రం జూన్ లో విడుదల కావచ్చు.
చిత్రీకరణ చివరి దశలో “దేవుడు చేసిన మనుషులు”
చిత్రీకరణ చివరి దశలో “దేవుడు చేసిన మనుషులు”
Published on Apr 21, 2012 6:54 PM IST
సంబంధిత సమాచారం
- ‘బన్నీ – అట్లీ’ సినిమాలో బ్రదర్ సెంట్ మెంట్ !
- స్పాన్సర్ లేకుండా ఆసియా కప్: డ్రీమ్11తో బీసీసీఐ మూడు సంవత్సరాల ఒప్పందం మధ్యలో రద్దు
- విషాదం: ప్రముఖ నటుడు మృతి
- లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్న ‘పూరి’ ?
- పవన్ ‘ఓజీ’ ప్యాచ్ వర్క్ పై క్లారిటీ !
- అఖిల్ ‘లెనిన్’ కోసం స్టార్ హీరోయిన్ ?
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘బన్నీ’ కెరీర్ లోనే హైలైట్ సీక్వెన్స్ అట !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- “రాజా సాబ్”కు ఇబ్బందులు.. నిజమేనా ?
- ‘సూర్య’ సినిమా కోసం భారీ సెట్ !
- ‘ది రాజా సాబ్’ ఇంట్రో సాంగ్ పై మేకర్స్ మాస్ ప్రామిస్!
- మెగా ఫ్యాన్స్కు నిరాశ.. రీ-రిలీజ్లో ‘స్టాలిన్’ ఫ్లాప్..!
- అక్కడ ‘లియో’ రికార్డులు లేపేసిన ‘కూలీ’
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ఊహించని పోస్టర్ తో ‘ఓజి’ నెక్స్ట్ సాంగ్ టైం వచ్చేసింది!