విక్రమ్,అనుష్క లు ప్రధాన పాత్రలలో రాబోతున్న “తాండవం” చిత్రానికి మరింత అందం తోడయ్యింది. ఇప్పటికే అనుష్క మరియు ఏమి జాక్సన్ ప్రధాన పాత్రలలో ఉన్న ఈ చిత్రంలో తాజాగా లక్ష్మి రాయ్ చేరింది. విక్రమ్ మరియు జగపతి బాబు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. “నాన్న” చిత్ర ఫేం ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. యుటివి సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది చిత్రంలో ప్రధాన భాగం చెన్నై,హైదరాబాద్ మరియు యూకేలలో చిత్రీకరిస్తున్నారు. జి వి ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు నిరవ్ షా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. లక్ష్మి రాయ్ గత సంవత్సరం మంగాత(తెలుగు గ్యంబ్లర్) చిత్రంతో విజయాన్ని సొంతం చేసుకుంది త్వరలో బాలకృష్ణ సరసన “అధినాయకుడు” చిత్రంలో కనిపించనుంది. ఈ ముగ్గురి భామలతో చిత్రం మరింత అందంగా మారనుంది. తాండవం ప్రేక్షకులకు కన్నుల పండుగ కానుంది.
తాండవంలో లక్ష్మి రాయ్
తాండవంలో లక్ష్మి రాయ్
Published on Apr 21, 2012 3:03 PM IST
సంబంధిత సమాచారం
- ‘బన్నీ – అట్లీ’ సినిమాలో బ్రదర్ సెంట్ మెంట్ !
- స్పాన్సర్ లేకుండా ఆసియా కప్: డ్రీమ్11తో బీసీసీఐ మూడు సంవత్సరాల ఒప్పందం మధ్యలో రద్దు
- విషాదం: ప్రముఖ నటుడు మృతి
- లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్న ‘పూరి’ ?
- పవన్ ‘ఓజీ’ ప్యాచ్ వర్క్ పై క్లారిటీ !
- అఖిల్ ‘లెనిన్’ కోసం స్టార్ హీరోయిన్ ?
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘బన్నీ’ కెరీర్ లోనే హైలైట్ సీక్వెన్స్ అట !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- “రాజా సాబ్”కు ఇబ్బందులు.. నిజమేనా ?
- ‘సూర్య’ సినిమా కోసం భారీ సెట్ !
- ‘ది రాజా సాబ్’ ఇంట్రో సాంగ్ పై మేకర్స్ మాస్ ప్రామిస్!
- మెగా ఫ్యాన్స్కు నిరాశ.. రీ-రిలీజ్లో ‘స్టాలిన్’ ఫ్లాప్..!
- అక్కడ ‘లియో’ రికార్డులు లేపేసిన ‘కూలీ’
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ఊహించని పోస్టర్ తో ‘ఓజి’ నెక్స్ట్ సాంగ్ టైం వచ్చేసింది!