మెగా అభిమానులకి శుభ వార్త! గత కొద్ది రోజులుగా మెగా కుటుంభంలో మనస్పర్ధలు అంటూ వస్తున్న పుకార్లకు త్వరలో తెరదించనున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘గబ్బర్ సింగ్’ ఆడియో విడుదల వేడుకకి మెగాస్టార్ చిరంజీవి మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కలిసి హాజరు కానున్నారు. ఏప్రిల్ 15న విడుదల కానున్న ఈ ఆడియో వేడుక కనీ వినీ ఎరుగని రీతిలో చేయనున్నారు. ఈ చిత్ర నిర్మాత గణేష్ బాబు ఒక ప్రైవేట్ జెట్ బుక్ చేసి మొదటగా తిరుపతి వెళ్లి అక్కడ వెంకటేశ్వరుడిని దర్శనం చేసుకుని అటు నుండి విశాఖపట్నం వెళ్లి అక్కడ ఒక పాట విడుదల చేసి తిరిగి హైదరాబద్ చేరుకొని ఘనంగా ఏర్పాటు చేసిన వేదికపై ఆడియో విడుదల చేయనున్నారు.
ప్రత్యేకం : పవర్ స్టార్ ఆడియోకి హాజరు కానున్న మెగాస్టార్
ప్రత్యేకం : పవర్ స్టార్ ఆడియోకి హాజరు కానున్న మెగాస్టార్
Published on Apr 2, 2012 12:09 PM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష: ‘పరదా’ – కాన్సెప్ట్ బాగున్నా కథనం బెటర్ గా ఉండాల్సింది
- పవన్ స్పెషల్ విషెస్ కి చిరు అంతే స్పెషల్ రిప్లై!
- విశ్వంభర: మొత్తానికి పోయిందంతా వెనక్కి!
- ఈ ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘సార్ మేడం’
- ‘విశ్వంభర’ టీజర్.. తెలుగు కంటే హిందీలోనే ఎక్కువ!
- ఆ సినిమాలో పూజా ఔట్.. శ్రుతి ఇన్.. నిజమేనా..?
- వెయ్యి కోట్ల కల.. సగం కూడా సాధించని కూలీ
- భవిష్యత్ కెప్టెన్లపై బీసీసీఐ దృష్టి: టీమిండియా కొత్త నాయకులు వీరేనా?
- పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ‘ఆత్మ కథ’ చిత్రం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- వార్ 2 ఎఫెక్ట్ : ఆలియా ‘ఆల్ఫా’కు రిపేర్లు..?
- పోల్ : విశ్వంభర మెగా బ్లాస్ట్ గ్లింప్స్పై మీ అభిప్రాయం..?
- మహేష్-రాజమౌళి సినిమా కోసం అవతార్ డైరెక్టర్.. ఫస్ట్ లుక్తోనే రికార్డులు పటాపంచలు
- ‘విశ్వంభర’ హిందీ రైట్స్ను దక్కించుకున్నది వీరే..!
- చిరు, అనీల్ రావిపూడి ప్రాజెక్ట్ నుంచి కూడా సాలిడ్ ట్రీట్ రెడీ!
- వీడియో: విశ్వంభర – మెగా బ్లాస్ట్ టీజర్ అనౌన్సమెంట్ (చిరంజీవి, త్రిష)
- ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజ్ డేట్ వచ్చేసింది!
- ‘విశ్వంభర’ టీజర్.. తెలుగు కంటే హిందీలోనే ఎక్కువ!