ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు ప్రభుదేవాతో ఉన్న నయనతారకు సంభంధం గురించి చివరకు ఆమె మౌనం వీడారు. ప్రభుదేవాతో తనకు ఉన్న బంధం ఇంక తెగిపోయిందని ఆమె అన్నట్లు చెన్నై పత్రికల ప్రచురించాయి. చెన్నై పత్రికల సమాచారం ప్రకారం ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ మా మధ్య సంభంధం ముగిసింది. అందుకోసం నేను ఎన్నో త్యాగాలు చేశాను, ఎన్నో ఆఫర్లు మరియు ప్రాజెక్టులు పోగుట్టుకున్నాను. మా మధ్య సంభందానికి ఇంక ముగింపు పలకాలని నిర్ణయించుకున్నాను. ఇది నా విషయం నా స్వంత విషయం, అందుకే పెద్దది చేయదలుచుకోలేదు అంటూ ముగించింది. ప్రస్తుతం నయనతార తన కెరీర్ పై దృష్టి పెట్టింది. ప్రస్తుతం తెలుగు,తమిళ భాషల్లో నటించడానికి అంగీకరించిన ఆమె చేతిలో నలుగు ప్రాజెక్టుల వరకు ఉన్నాయి,
ప్రభుదేవా విషయంలో మౌనం వీడిన నయనతార
ప్రభుదేవా విషయంలో మౌనం వీడిన నయనతార
Published on Apr 2, 2012 9:07 AM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష: ‘పరదా’ – కాన్సెప్ట్ బాగున్నా కథనం బెటర్ గా ఉండాల్సింది
- ఎమోషనల్ వీడియో: నాన్న మెగాస్టార్ బర్త్ డే సెలబ్రేట్ చేసిన గ్లోబల్ స్టార్
- మెగా 157: ఇంట్రెస్టింగ్ టైటిల్, మెగా స్వాగ్ తో అదిరిన గ్లింప్స్.. కానీ
- పవన్ స్పెషల్ విషెస్ కి చిరు అంతే స్పెషల్ రిప్లై!
- విశ్వంభర: మొత్తానికి పోయిందంతా వెనక్కి!
- ఈ ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘సార్ మేడం’
- ‘విశ్వంభర’ టీజర్.. తెలుగు కంటే హిందీలోనే ఎక్కువ!
- ఆ సినిమాలో పూజా ఔట్.. శ్రుతి ఇన్.. నిజమేనా..?
- వెయ్యి కోట్ల కల.. సగం కూడా సాధించని కూలీ
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- వార్ 2 ఎఫెక్ట్ : ఆలియా ‘ఆల్ఫా’కు రిపేర్లు..?
- పోల్ : విశ్వంభర మెగా బ్లాస్ట్ గ్లింప్స్పై మీ అభిప్రాయం..?
- మహేష్-రాజమౌళి సినిమా కోసం అవతార్ డైరెక్టర్.. ఫస్ట్ లుక్తోనే రికార్డులు పటాపంచలు
- ‘విశ్వంభర’ హిందీ రైట్స్ను దక్కించుకున్నది వీరే..!
- చిరు, అనీల్ రావిపూడి ప్రాజెక్ట్ నుంచి కూడా సాలిడ్ ట్రీట్ రెడీ!
- వీడియో: విశ్వంభర – మెగా బ్లాస్ట్ టీజర్ అనౌన్సమెంట్ (చిరంజీవి, త్రిష)
- ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజ్ డేట్ వచ్చేసింది!
- ‘విశ్వంభర’ టీజర్.. తెలుగు కంటే హిందీలోనే ఎక్కువ!