రామ్ చరణ్ మరియు తమన్నాలు ప్రధాన పాత్రలలో నటిస్తున్న “రచ్చ” చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. కొద్ది రోజుల క్రితం వీరు ఇద్దరు అన్నపూర్ణ స్టూడియోస్ లో “డిల్లకు డిల్లకు” పాట చిత్రీకరణలో పాల్గొన్నారు. ఈ మధ్యనే ఈ చిత్ర బృందం పొల్లాచ్చిలో “సింగరేనుంది” పాట చిత్రీకరణ పూర్తి చేసుకొన్నారు. దీనితో ఈ చిత్ర చిత్రీకరణ మొత్తం పూర్తి చేసుకుంది. త్వరలోనే ఈ చిత్రం సెన్సార్ కి వెళ్లనుంది. ఈ చిత్రం అనుకున్న తేదీకి విడుదల చెయ్యడానికి చిత్ర బృందం శరవేగంగా పని చేస్తుంది. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ చిత్రం యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉండబోతుంది . దేవ్ గిల్ మరియు అజ్మల్ లు ప్రధాన పాత్రలలో కనిపించబోతున్నారు.ఈ చిత్రం తమిళం మరియు మలయాళంలో కూడా విడుదల కాబోతుంది.ఈ చిత్ర తెలుగు వెర్షన్ ఏప్రిల్ 5న విడుదల అవుతుంది.
“రచ్చ” చిత్రీకరణ పూర్తి చేసుకున్న రామ్ చరణ్
“రచ్చ” చిత్రీకరణ పూర్తి చేసుకున్న రామ్ చరణ్
Published on Mar 31, 2012 5:12 PM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష: ‘పరదా’ – కాన్సెప్ట్ బాగున్నా కథనం బెటర్ గా ఉండాల్సింది
- ఎమోషనల్ వీడియో: నాన్న మెగాస్టార్ బర్త్ డే సెలబ్రేట్ చేసిన గ్లోబల్ స్టార్
- మెగా 157: ఇంట్రెస్టింగ్ టైటిల్, మెగా స్వాగ్ తో అదిరిన గ్లింప్స్.. కానీ
- పవన్ స్పెషల్ విషెస్ కి చిరు అంతే స్పెషల్ రిప్లై!
- విశ్వంభర: మొత్తానికి పోయిందంతా వెనక్కి!
- ఈ ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘సార్ మేడం’
- ‘విశ్వంభర’ టీజర్.. తెలుగు కంటే హిందీలోనే ఎక్కువ!
- ఆ సినిమాలో పూజా ఔట్.. శ్రుతి ఇన్.. నిజమేనా..?
- వెయ్యి కోట్ల కల.. సగం కూడా సాధించని కూలీ
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- వార్ 2 ఎఫెక్ట్ : ఆలియా ‘ఆల్ఫా’కు రిపేర్లు..?
- పోల్ : విశ్వంభర మెగా బ్లాస్ట్ గ్లింప్స్పై మీ అభిప్రాయం..?
- మహేష్-రాజమౌళి సినిమా కోసం అవతార్ డైరెక్టర్.. ఫస్ట్ లుక్తోనే రికార్డులు పటాపంచలు
- ‘విశ్వంభర’ హిందీ రైట్స్ను దక్కించుకున్నది వీరే..!
- చిరు, అనీల్ రావిపూడి ప్రాజెక్ట్ నుంచి కూడా సాలిడ్ ట్రీట్ రెడీ!
- వీడియో: విశ్వంభర – మెగా బ్లాస్ట్ టీజర్ అనౌన్సమెంట్ (చిరంజీవి, త్రిష)
- ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజ్ డేట్ వచ్చేసింది!
- ‘విశ్వంభర’ టీజర్.. తెలుగు కంటే హిందీలోనే ఎక్కువ!