ఎట్టకేలకు భారీ సస్పెన్స్ కి తెరపడింది. పవన్ కళ్యాణ్, పూరి జగన్నాథ్ కలయిక లో వస్తున్న సినిమా ” కెమెరామాన్ గంగతో రాంబాబు” చిత్రంలో కథానాయిక ఎవరు అన్న సస్పెన్స్ కి ఈరోజు పూరి జగన్నాథ్ తెరదించారు. ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ సరసన నటించే కథానాయిక తమన్నా అని ఆయనే దృవీకరించారు. “గబ్బర్ సింగ్” చిత్రీకరణ పూర్తి చేసుకున్న తరువాత ఈ చిత్ర చిత్రీకరణ మొదలుకాబోతుంది . డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర అధికారిక ప్రారంభం ఈ మధ్యనే పూరి ఆఫీస్ లో జరిగింది. గతంలో వీరి కలయికలో వచ్చిన “బద్రి” భారీ విజయం సాదించడం ఈ చిత్రం మీద మరిన్ని అంచనాలను పెంచుతున్నాయి.
రాంబాబుకి కెమెరామాన్ దొరికింది
రాంబాబుకి కెమెరామాన్ దొరికింది
Published on Mar 26, 2012 5:00 PM IST
సంబంధిత సమాచారం
- ‘విశ్వంభర’ టీజర్.. తెలుగు కంటే హిందీలోనే ఎక్కువ!
- ఆ సినిమాలో పూజా ఔట్.. శ్రుతి ఇన్.. నిజమేనా..?
- వెయ్యి కోట్ల కల.. సగం కూడా సాధించని కూలీ
- భవిష్యత్ కెప్టెన్లపై బీసీసీఐ దృష్టి: టీమిండియా కొత్త నాయకులు వీరేనా?
- పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ‘ఆత్మ కథ’ చిత్రం
- సినీ కార్మికులు, నిర్మాతల చర్చలు సక్సెస్.. ఇక షూటింగ్స్ షురూ..!
- అనుష్క ‘ఘాటి’లో అడుగు పెడుతున్న హీరో తల్లి.. ఎవరంటే..?
- చిరు-బాబీ నెక్స్ట్ ప్రాజెక్ట్.. గుడ్ న్యూస్ వచ్చేది ఎప్పుడంటే..?
- ‘విశ్వంభర’ హిందీ రైట్స్ను దక్కించుకున్నది వీరే..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- వార్ 2 ఎఫెక్ట్ : ఆలియా ‘ఆల్ఫా’కు రిపేర్లు..?
- పోల్ : విశ్వంభర మెగా బ్లాస్ట్ గ్లింప్స్పై మీ అభిప్రాయం..?
- ఈసారి చిరు కోసం ‘డాకు మహారాజ్’ దర్శకుడు పర్ఫెక్ట్ ప్లానింగ్?
- మహేష్-రాజమౌళి సినిమా కోసం అవతార్ డైరెక్టర్.. ఫస్ట్ లుక్తోనే రికార్డులు పటాపంచలు
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- వీడియో: విశ్వంభర – మెగా బ్లాస్ట్ టీజర్ అనౌన్సమెంట్ (చిరంజీవి, త్రిష)
- ‘విశ్వంభర’ హిందీ రైట్స్ను దక్కించుకున్నది వీరే..!
- చిరు, అనీల్ రావిపూడి ప్రాజెక్ట్ నుంచి కూడా సాలిడ్ ట్రీట్ రెడీ!